ఎయిరిండియా ఉద్యోగుల సామూహిక సెలవు, సిక్‌ లీవ్‌ పెట్టిన 300 మందికి పైగా ఉద్యోగులు.

86 ఎయిరిండియా విమానాలు రద్దు.. విమానాలు రద్దు కావడంతో ప్రయాణికుల అవస్థలు. https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app Sakshitha NewsDownload app https://play.google.com/store/apps/details?id=com.sakshithaepaper.app Sakshitha EpaperDownload app

ఇఫ్తార్ విందు సకల ఉద్యోగుల ఐకమత్యానికి నాంది

ఉద్యోగులందరిని ఐక్యం చేయడమే తమ లక్ష్యం— ఐక్యంగా ఉంటేనే హక్కులను సాధించుకోవడం సులభతరం— తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీవో) రాష్ట్ర అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు ….. ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత ఆత్మీయ ఇఫ్తార్ విందు ఉద్యోగుల ఐకమత్యానికి…

కాంట్రాక్టు, సొసైటీ ఉద్యోగుల వేతనాలు పెంచిన తితిదే

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే)లోని వివిధ విభాగాల్లో పనిచేస్తోన్న 9వేల మంది సొసైటీ ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులకు జీతాలు పెంచుతూ బోర్డు నిర్ణయం తీసుకుంది.. సోమవారం జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో తీసుకున్న పలు నిర్ణయాలను తితిదే ఛైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి…

సీపీఎస్‌ ఉద్యోగుల చలో విజయవాడకు అనుమతి లేదు: డీసీపీ

విజయవాడ: సీపీఎస్‌ ఉద్యోగులు ఆదివారం నిర్వహించతలపెట్టిన చలో విజయవాడకు అనుమతులు లేవని డీసీపీ శ్రీనివాస్‌ తెలిపారు. నగరంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా సీపీఎస్‌ ఉద్యోగుల కార్యక్రమానికి అనుమతులు ఇవ్వలేమన్నారు.. చలో విజయవాడకు పోలీసుల నుంచి ముందస్తు అనుమతులు లేనందువల్ల ఎవరూ విజయవాడకు…

అశ్వారావుపేట లో అంగన్వాడీ ఉద్యోగుల నిరవధిక సమ్మె

అశ్వారావుపేట లో అంగన్వాడీ ఉద్యోగుల నిరవధిక సమ్మె సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు సమ్మె విరమించేది లేదంటున్న అంగన్వాడీలు మోకాళ్ళపై కూర్చొని నిరసన అశ్వారావుపేట (సాక్షిత న్యూస్) : అంగన్వాడి ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని కనీస వేతనం 26,000 చెల్లించాలని గ్రాడ్యుటి, రిటైర్మెంట్…

ఆర్ డి ఓ ఆఫీస్ ఎదురుగా సమగ్ర శిక్ష ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నవి

వికారాబాద్ జిల్లా ఆర్ డి ఓ ఆఫీస్ ఎదురుగా సమగ్ర శిక్ష ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నవి

అంగన్వాడి ఉద్యోగుల నిరవధిక సమ్మెకు సంఘీభావం తెలిపిన బిజెపి నాయకులు పీసరి కృష్ణారెడ్డి

అంగన్వాడి ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి కనీస వేతనం 26,000 ఇవ్వాలి గ్రాడ్యుటి అమలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెన్షన్ పెంపు ఇతర సమస్యలు పరిష్కరించాలని వారి డిమాండ్ కు మద్దతుగా సంఘీభావం తెలపడం జరిగింది బిజెపి నాయకులు కృష్ణారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ అంగన్వాడీ…

ఆర్టీసీ ఉద్యోగుల దశాబ్దాల కల నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కి దక్కుతుంది..

*సాక్షిత : * టీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కృతజ్ఞతగా జీడిమెట్ల ఆర్టీసీ డిపో వద్ద ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నఆర్టీసీ ఉద్యోగులు.. టీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయానికి…

ప్రభుత్వ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు

ప్రభుత్వ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు శ్రీకాకుళం జిల్లా పలాస తాసిల్దార్ కార్యాలయం ఎదుట ప్రభుత్వ ఉద్యోగులు తమ న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని రిలే నిరాహార దీక్షకు పూనుకున్నారు.ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల జిల్లా కార్యదర్శి అలికాన రాజేశ్వరి మాట్లాడుతూ….ఉద్యోగులకు…

ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరికి నిరసన

పల్నాడు జిల్లా: ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరికి నిరసనగా పన్నాడు జిల్లా నరసరావుపేట కలెక్టర్ కార్యాలయ సిబ్బంది బుధవారం నాడు నల్ల బ్యాడ్జీలు ధరించి భోజన సమయంలో కలెక్టరేట్ ముందు నిరసన వ్యక్తపరిచారు. అదేవిధంగా పౌరసరఫరాల శాఖ…

You cannot copy content of this page