బోనాల ఉత్సవాలు జరిగిన విధంగా ఏ రాష్ట్రంలోనూ ఏ ఉత్సవాలు జరగవని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ అన్నారు.

పటాన్చెరువు మండలం చిట్కుల్ గ్రామం వడ్డెర కాలనీలో నిర్వహించిన బోనాల మహాత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు,అనంతరం నిర్వహించిన ఫలహారం బండి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు,బోనాల ఉత్సవ నిర్వాహకులు క్రేన్ సహాయంతో నీలం మధు ముదిరాజ్ కు భారీ…

సాంప్రదాయాలను చాటిచెప్పే బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నాం.. తలసాని శ్రీనివాస్ యాదవ్

హైదరాబాద్తెలంగాణ సాంస్కృతి, సంప్రదాయాలను చాటి చెప్పే విధంగా బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. గోల్కొండలో బోనాలు ప్రారంభమయ్యాయని, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుతున్నాయని అన్నారు. లాల్‌దర్వాజా అమ్మవారికి మంత్రి తలసాని పట్టువస్త్రాలు సమర్పించి..…

దశాబ్ది ఉత్సవాలు విజయవంతం చేసినందుకు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించిన కుత్బుల్లాపూర్ ఉద్యమకారులు…

సాక్షిత : ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని ఆదేశించిన నేపథ్యంలో జూన్ 2 నుండి 22 వరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఉత్సవాలు విజయవంతం చేసినందుకు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని కుత్బుల్లాపూర్…

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు భాగంగా ఈరోజు విద్యా దినోత్సవం

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు భాగంగా విద్యా దినోత్సవం సందర్భంగా చెన్నూరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆదేశాల మేరకు ప్రభుత్వ బాలికల పాఠశాల , మరియు మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ మరియు ప్రభుత్వ బాలబాలికల హై స్కూల్ లో ..…

ప్రజల ప్రాణాలు తీసేందుకేనా ఈ ఉత్సవాలు* బండి సంజయ్

సాక్షిత కరీంనగర్ జిల్లా:తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో ఆరవ తరగతి విద్యార్థి ట్రాక్టర్ కింద పడి దుర్మరణం చెందిన ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ స్పందించారు. ప్రజల ఉసురు పోసుకునేందుకే బీఆర్ఎస్ సర్కార్ దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తోందా అంటూ…

అశ్వారావుపేట నియోజక వర్గంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాఅశ్వారావుపేట మండలం సాక్షిత న్యూస్ తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈరోజు పల్లె ప్రగతి కార్యక్రమం సందర్భంగా అశ్వరావుపేట మరియు వినాయకపురం నారాయణపురం పేరాయి గూడెం వేదాంతపురం గ్రామ పంచాయతీలలో జరిగే పల్లె ప్రగతి కార్యక్రమంలో…

మతసామరస్యానికి ప్రతీక ఉర్సు ఉత్సవాలు : ఎమ్మెల్యే కేపి వివేకానంద్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లి జీతేపీర్ దర్గా వద్ద ఉర్సు ఉత్సవాల్లో భాగంగా ఆఖరి రోజు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ , స్థానిక మేయర్ కొలన్ నీలా గోపాల్ రెడ్డి ముఖ్య అతిథులుగా…

సికింద్రాబాద్ ఆషాడ బోనాల ఉత్సవాలు జులై 9 వ తేదీన నిర్వహించనున్నట్లుమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు

సాక్షిత : సికింద్రాబాద్ ఆషాడ బోనాల ఉత్సవాలు జులై 9 వ తేదీన నిర్వహించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి…

హరిహర కళాభవన్ లో ఉగాది జాతీయ బంగారు నంది అవార్డు ఉత్సవాలు

హరిహర కళాభవన్ లో ఉగాది జాతీయ బంగారు నంది అవార్డు ఉత్సవాలు సికింద్రాబాద్ సాక్షిత ఏప్రిల్ 16 సికింద్రాబాద్ లో జిసిఎస్ వారి సౌజన్యతో వల్లూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉగాది జాతీయ బంగారు నంది అవార్డుల ఉత్సవాలు సికింద్రాబాద్ హరిహర కళాభవనలో…

భారతరత్న డా.బి.ఆర్ అంబేద్కర్ 132వ జయంతి ఉత్సవాలు

సాక్షిత : భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న *డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ * 132వ జయంతి సందర్భంగా *మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి * కార్పొరేటర్లు కో ఆప్షన్ సభ్యులు దళిత సంఘాల నాయకులతో కలిసి బాచుపల్లి…

You cannot copy content of this page