హుజూర్ నగర్ ప్రభుత్వ ఐ.టి.ఐ కి రూ. 41.28 కోట్లు మంజూరు : నీటి పారుదల & పౌరసఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి

హుజూర్ నగర్ లో ఏటా 110 మంది విద్యార్థులకు లాభం చేకూరేలా ప్రభుత్వం ఐటిఐ ఏర్పాటు చర్యలు చేపట్టింది. ప్రభుత్వ ఐటిఐ లో పాత కోర్సులతో పాటు అదనంగా 5 రకాల కొత్త ట్రేడ్ లను ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ…

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ని కలిసిన గద్వాల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ జెడ్పీ చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య

హైదరాబాద్ లో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య మర్యాదపూర్వకంగా కలిసి, శాలువాతో సన్మానించారు.

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని సచివాలయం

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని సచివాలయంలోని వారి అధికారిక ఛాంబర్‌లో కలిసి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి

ఆదెర్ల శ్రీనివాసరెడ్డి ని పరామర్శించిన కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతిరెడ్డి *

సూర్యాపేట జిల్లా హుజూర్నగర్13-12-2023న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆదెర్ల శ్రీనివాసరెడ్డి మాతృమూర్తి ఆదెర్ల సీతారావమ్మ శివైక్యం చెందారు. వారి నివాస గృహంలో *కోదాడ శాసనసభ్యురాలు నలమాద ఉత్తమ్ పద్మావతి రెడ్డి * చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి అనంతరం…

సివిల్ సప్లయ్ ఉన్నతాధికారులతో సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష

సచివాలయంలో పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన నీటి పారుదల, సివిల్ సప్లయ్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. పాల్గొన్న ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావ్, సివిల్ సప్లయ్ కమిషనర్ అనిల్ కుమార్ త్వరలో…

మేడిగడ్డ సందర్శనకు ఏర్పాట్లు చేయండి: ఉత్తమ్

హైదరాబాద్: మేడిగడ్డ బ్యారెజ్ సందర్శనకుఏర్పాట్లు చేయాలని నీటి పారుదల శాఖ అధికారులను మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి ఆదేశించారు. మేడిగడ్డలో పిల్లర్ కుంగడం చాల తీవ్రమైన అంశమన్నారు. నీటి పారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి జలసౌధలో ఆ శాఖ…
Whatsapp Image 2023 12 05 At 2.12.08 Pm

తెలంగాణ సీఎం ఎవరంటే ఉత్తమ్ జవాబిదే..

తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణస్వీకారం చేయబోతున్నారని మీడియా అడిగిన ప్రశ్నకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ‘నో కామెంట్’ అంటూ వెళ్లిపోయారు. సీఎం ఎంపిక విషయంపై అధిష్టానంతో చర్చించేందుకు భట్టి విక్రమార్కతో కలిసి ఉత్తమ్ ఢిల్లీ చేరుకున్నారు. పలువురు సీనియర్ లీడర్లను కలిసినట్లు…

సీఎల్పీ నాయకులు భట్టి విక్రమార్క మరియు పార్లమెంట్ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ని కలిసిన వాల్మీకి నాయకులు

సాక్షిత : *అలంపూర్ మాజీ శాసన సభ్యులు ,ఏఐసీసీ కార్యదర్శి డా ” సంపత్ కుమార్ నేతృత్వంలో ఢిల్లీలో నడిగడ్డ వాల్మీకి నాయకులు వాల్మీకుల ఎస్ టి సాధన లో భాగంగా శాసన సభ సమావేశం వాల్మీకుల గురించి మరియు వారి…

నాగార్జునసాగర్‌ ఎడమ కాల్వకు పడిన గండిని సందర్శించిన ఎంపీ కెప్టెన్‌ ఉత్తమ్‌.

MP Captain Uttam visited Gandi which fell into the left canal of Nagarjunasagar. నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని నాగార్జునసాగర్‌ ఎడమ కాల్వకు పడిన గండిని సందర్శించిన ఎంపీ కెప్టెన్‌ ఉత్తమ్‌. నాగార్జున సాగర్ కాలువల నిర్వహణలో ప్రభుత్వం…

You cannot copy content of this page