భువనగిరి జిల్లా: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయ ఈవో గీత రాజీనామా చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆమె ఇవాళ రాజీనామా చేసినట్లు వెల్లడించారు. గత కొన్నేళ్లుగా ఆలయానికి వచ్చే భక్తులను సేవలం దించినందుకు సంతోషంగా ఉందన్నారు. ఆమె స్థానంలో ఇంచార్జి ఈవోను…
తిరుమల నడకదారిలో చిన్నారిని చంపిన చిరుతను అధికారులు పట్టుకున్న విషయం తెలిసిందే. అయితే, నడకదారి సమీపంలో మరో 3 చిరుతలు సంచరిస్తున్నట్లు గుర్తించామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. అవి తిరుగుతున్న ప్రాంతాలను గుర్తించామని, భక్తుల భద్రత దృష్ట్యా వాటిని పట్టుకునేందుకు…
సాక్షిత తిరుపతి : శ్రీనివాస సేతు నిర్మాణ పనులు ఆగష్టు 5వ తేదీకి పూర్తి చేసి భక్తులకు, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. టీటీడీ పరిపాల భవనంలోని తన ఛాంబర్ లో టీటీడీ, తిరుపతి…
Tour of Srisailam Devasthanam and Nalmala forests శ్రీశైలం దేవస్థానం ఈవో నల్లమల అడవుల పర్యటన మహా శివరాత్రి బ్రాహ్మత్సవం వేడుకల సందర్భంగా పాదయాత్ర కాలినడకన వచ్చే శివా స్వాములు కి భక్తుల కోసం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు…