సర్వేపల్లి లో చంద్రబాబు పర్యటన వేల షాక్ లు ఇస్తున్న తెలుగు తమ్ముళ్లు”

సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు మండలం, వెంకటేశ్వరపురం కాలనీ నుండి సోమిరెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన వారితోపాటు మరి కొంతమంది మంత్రి కాకాణి సమక్షంలో తెలుగుదేశం పార్టీని వీడి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరిన 30 కుటుంబాలు” “సోమిరెడ్డి వేసిన కండువాలను…

ఎక్కువ మందికి ఎక్కువ మొత్తంలో పింఛన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్.

రూ.3 వేలకు పెంపుతో లబ్ధిదారుల్లో ఆనందం. -మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. మైలవరం మండలంలో పెంచిన పింఛన్ పంపిణీ ప్రారంభం. ఎన్టీఆర్ జిల్లా, మైలవరం, జనవరి 3: సామాజిక భద్రతా పింఛను సొమ్ము పెంపుతో అవ్వాతాతలు, వితంతువుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఈనెల…

వికారాబాద్ జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షులు గా తలా రి వీరప్ప ముదిరాజ్ కి నియామక పత్రం ఇస్తున్న, జగన్ మోహన్ రావు ముదిరాజ్ రాష్ట్ర అధ్యక్షులు

సాక్షిత . వికారాబాద్ జిల్లా తాండూర్ : తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ సంఘం అధ్యక్షులు జగన్ మోహన్ రావు ముదిరాజ్ , పెద్దెముల్ మండలం ముదిరాజ్ సంఘం అధ్యక్షులు గా ఉన్న తలారి వీరప్ప ముదిరాజ్ (గాజీపూర్ సర్పంచ్)ని, వికారాబాద్ జిల్లా…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో సొంటిరెడ్డి పున్నారెడ్డి ఇస్తున్న ఇఫ్తార్ విందుకు

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో సొంటిరెడ్డి పున్నారెడ్డి ఇస్తున్న ఇఫ్తార్ విందుకు ముఖ్యఅతిథిగా హాజరైన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక ఉపాధ్యక్షులు సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి* సాక్షిత : విన్ పేలాస్ లో నేను ఇచ్చిన ఇఫ్తార్ విందుకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ…

You cannot copy content of this page