ఇందిరమ్మ పాల‌న‌లో వెలుగుల ప్రస్థానం

యాదాద్రి ధర్మల్ పవర్ స్టేషన్ కు తాజాగా పర్యావరణ అనుమతులుడిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు చొరవతో నిర్మాణంలో పెరిగిన వేగం ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, అశ్రద్ధ మూలంగా…

వచ్చే హోలీ నాటికి అర్హులంతా ఇందిరమ్మ కొత్త ఇళ్లలో

వచ్చే హోలీ నాటికి అర్హులంతా ఇందిరమ్మ కొత్త ఇళ్లలో ఉంటారు అర్హులైన ప్రతి పేదవాడికి రాష్ట్ర ప్రభుత్వం సొంతింటి కల నెరవేర్చబోతోందని.. వచ్చే హోలీ నాటికి పేదలంతా ఇందిరమ్మ కొత్త ఇళ్లల్లో ఉంటారని కాంగ్రెస్ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి…

ఇందిరమ్మ ఇండ్ల గైడ్లైన్స్ ఇవే..రిలీజ్ చేసిన తెలంగాణ సర్కార్

ఇందిరమ్మ ఇండ్ల గైడ్ లైన్స్ ను ప్రభుత్వం విడుదల చేసింది. ఆర్ అండ్ బీ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.మహిళ పేరు మీద ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని గైడ్ లైన్స్ లో ప్రభుత్వం ప్రకటించింది. జిల్లా…

ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభం.

మహిళల పేరు మీదే ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. పేదవారితో కేసీఆర్‌ ఆటలాడుకున్నారు. 2014, 2018, 2023లో కూడా ఖమ్మం జిల్లాలో కేసీఆర్‌ పార్టీకి వచ్చింది ఒక సీటే. పేదల ఆత్మగౌరవం ఇందిరమ్మ ఇళ్లు. -సీఎం రేవంత్‌ రెడ్డి https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app…

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ కార్యక్రమానికి శ్రీకారం..

భద్రాచలంలో పథకాన్ని ప్రారంభించనున్న CM రేవంత్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. భద్రాచలంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ మైదానంలో సోమవారం మధ్యాహ్నం…

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ. 3,000 కోట్లు

జీవో విడుదల చేసిన రాష్ట్రప్రభుత్వం. రాష్ట్రవ్యాప్తంగా 95,235 ఇందిరమ్మ ఇళ్ల మంజూరు గ్రామీణ ప్రాంతాల్లో 38,094,అర్బన్ ప్రాంతాల్లో 57,141 ఇందిరమ్మ ఇళ్ల మంజూరు

ఇక ఇందిరమ్మ కమిటిలదే రాజ్యం..

ప్రతి గ్రామం లో వివిధ సామాజిక వర్గాలకు చెందిన 5గురు సభ్యులను ఎంపిక చేసి, లోకల్ MLA చే సిపార్సు చేసి జిల్లా మంత్రి కి అందించాలని CM రేవంత్ రెడ్డి పార్టీ నేతలకు సూచించారు. ఇక వారే ఇందిరమ్మ ఇళ్ళు,…

ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ..

హైదరాబాద్: ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఆడబిడ్డలకు తీరని అన్యాయం చేస్తోందని భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఉద్యోగ అవకాశాల్లో మహిళల హక్కులను హరించేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. రోస్టర్ పాయింట్లు లేని సమాంతర…

రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు

హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆరు గ్యారంటీల అమలులో భాగంగా ఇళ్లు లేని వారికి ఇంటి స్థలం, స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షల సాయం…
Whatsapp Image 2023 11 15 At 7.53.05 Pm

ప్రజల ఆశీస్సులు, దీవెనలతో ఇందిరమ్మ రాజ్యం రాబోతోంది: చేవెళ్ల నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి భీమ్ భరత్

ప్రజల ఆశీస్సులు, దీవెనలతో ఇందిరమ్మ రాజ్యం రాబోతోంది: చేవెళ్ల నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి భీమ్ భరత్ శంకర్‌పల్లి: నవంబర్ 15: (సాక్షిత ):ప్రజల ఆశీస్సులు, దీవెనలతో ఇందిరమ్మ రాజ్యం రాబోతోందని చేవెళ్ల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి భీమ్ భరత్ అన్నారు బుధవారం…

You cannot copy content of this page