ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అర్చకులు శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆయన నివాసంలో కలిసి ఆశీర్వచనాలు అందించారు. ఈ నెల 20 నుంచి ఏప్రిల్ 1 వరకు జరగనున్న ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం అందించారు.
ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం, నల్లమోతు వారి చిన్నారుల నూతన వస్త్రాలంకరణ వేడుకల్లో మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నంకు చెందిన నల్లమోతు సురేష్ బాబు , ప్రశాంతి దంపతుల కుమారుడు నినీష్, కుమార్తె ప్రణతిల వస్త్రాలంకరణ వేడుకలు…
Vedic scholars who gave Vedic blessings to minister Errabelli నూతన సంవత్సరం సందర్భంగామంత్రి ఎర్రబెల్లికి వేద ఆశీర్వచనాలు ఇచ్చిన వేదపండితులు సాక్షిత : నూతన సంవత్సరం పురస్కరించుకుని వైష్ణవ సేవా సమితి ఆధ్వర్యంలో తిరుమల మాడభూషిణి రంగాచారి నేతృత్వంలో…