ధర్మపురి శ్రీ లక్ష‍్మీ నరసింహ స్వామి ఆలయ అర్చకులు శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆయన నివాసంలో కలిసి ఆశీర్వచనాలు అందించారు. ఈ నెల 20 నుంచి ఏప్రిల్‌ 1 వరకు జరగనున్న ధర్మపురి లక్ష‍్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం అందించారు.

చిన్నారులకు శాసనసభ్యులు కృష్ణప్రసాదు ఆశీర్వచనాలు.

ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం, నల్లమోతు వారి చిన్నారుల నూతన వస్త్రాలంకరణ వేడుకల్లో మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నంకు చెందిన నల్లమోతు సురేష్ బాబు , ప్రశాంతి దంపతుల కుమారుడు నినీష్, కుమార్తె ప్రణతిల వస్త్రాలంకరణ వేడుకలు…

మంత్రి ఎర్రబెల్లికి వేద ఆశీర్వచనాలు ఇచ్చిన వేదపండితులు

Vedic scholars who gave Vedic blessings to minister Errabelli నూతన సంవత్సరం సందర్భంగామంత్రి ఎర్రబెల్లికి వేద ఆశీర్వచనాలు ఇచ్చిన వేదపండితులు సాక్షిత : నూతన సంవత్సరం పురస్కరించుకుని వైష్ణవ సేవా సమితి ఆధ్వర్యంలో తిరుమల మాడభూషిణి రంగాచారి నేతృత్వంలో…

You cannot copy content of this page