తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి ని ఆయన నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపిన జగిత్యాల జిల్లా మున్నూరుకాపు సంఘం
తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి ని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపిన జగిత్యాల జిల్లా మున్నూరుకాపు సంఘం నాయకులు …… సాక్షిత : హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి నివాసంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షతన మహబూబాబాద్ లోక్సభ పరిధిలోని కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. అయితే.. ఈ సమావేశానికి భద్రాద్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు హాజరుకావడం చర్చనీయాంశమైంది. ఈ నెల 6న ఆయన చేరికకు ముహూర్తం…
హైదరాబాద్: హనుమకొండ ఆర్డీవోపై సీఎస్ శాంతికుమారికి మంత్రి పొన్నం ప్రభాకర్ ఫిర్యాదు చేశారు. తన ఫోన్కాల్ రికార్డు చేసి ప్రతిపక్ష ఎమ్మెల్యేకు పంపించారని అందులో పేర్కొన్నారు. వెంటనే ఆర్డీవోపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్తో కరవు వచ్చిందంటూ ప్రతిపక్ష నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని తెలిపారు. పంట నష్టంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు.
ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అర్చకులు శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆయన నివాసంలో కలిసి ఆశీర్వచనాలు అందించారు. ఈ నెల 20 నుంచి ఏప్రిల్ 1 వరకు జరగనున్న ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం అందించారు.
కుటుంబ సభ్యులతో కలిసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి . రేవంత్ రెడ్డి ని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి నుూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన ఎఐసిసి కార్యదర్శి & మాజీ శాసనసభ్యులు . ఎస్. ఎ. సంపత్ కుమార్
సీఎం రేవంత్ రెడ్డిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన జానారెడ్డి
మరుపురాని సాంస్కృతిక యోధుడు సాయిచంద్. ఆయన మృతి బిఆర్ఎస్ పార్టీకి తీరని లోటు.ఎంపిపి స్నేహశ్రీధర్ రెడ్డి.
తెలంగాణ మలిదశ ఉద్యమంలో తన పాట మాట ద్వారా జనాన్ని చైతన్యపరిచిన సాంస్కృతిక యోధుడు సాయిచంద్ మరణం తెలంగాణ సమాజానికి తీరనిలోటని ఇటిక్యాల ఎంపిపి స్నేహాశ్రీధర్ రెడ్డి అన్నారు.మండలపరిదిలోని ఎర్రవల్లి కూడలిలో సాయిచంద్ కు కన్నీటి నివాళి అర్పించారు.ఈ సందర్భంగా ఎంపిపి…
అమరావతి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి నివాసంలో నివాళులు అర్పించిన సీఎం శ్రీ వైఎస్ జగన్ మంత్రులు పినిపే విశ్వరూప్, ఆదిమూలపు సురేష్, బాపట్ల ఎంపీ నందిగం సురేష్, పామర్రు…
బాబూజీ 116 వ జయంతి ఉత్సవాలలో భాగంగాడాక్టర్బాబుజగజీవన్ రామ్ సంక్షిప్త జీవిత చరిత్రవేల సంవత్సరాల చరిత్ర కలిగిన దేశం మనది నేడు భారతదేశముగా పిలవబడుతున్న ఈ జంబుద్వీపంలో ఎందరో మహామహులు మహనీయులు దేశభక్తులు యోగులు, యోధులు జన్మించి భారతదేశ కీర్తి పతాకాన్ని…
క్రమశిక్షణ కమిటీ చైర్మన్,ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మరణానికి చింతిస్తూ ఆయన చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు
సాక్షితగుంటూరు జిల్లా (అమరావతి : తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం,ఎన్టీఆర్ భవన్ మంగళగిరి జాతీయ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు క్రమశిక్షణ కమిటీ చైర్మన్,ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మరణానికి చింతిస్తూ ఆయన చిత్ర పటానికి పూల మాల వేసి…