జగనన్న సురక్ష కార్యక్రమం దిగ్విజయం గా పూర్తి అయిన సందర్భంగా

నరసరావుపేట లోని మున్సిపల్ టౌన్ హాల్ నందు జగనన్న సురక్ష కార్యక్రమం దిగ్విజయం గా పూర్తి అయిన సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న *వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు

తెలంగాణ రాష్ట్ర సంస్కృతి ,సంప్రదాయాలకు ప్రతీక అయిన బోనాల పర్వదినం

సాక్షిత : తెలంగాణ రాష్ట్ర సంస్కృతి ,సంప్రదాయాలకు ప్రతీక అయిన బోనాల పర్వదినం సందర్భంగా బోనాల పండుగను అంగరంగ వైభవంగా జరుపుకునేందుకు వీలుగా తెలంగాణరాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో ని 90 దేవాలయాలకు గాను మంజూరైన రూ.25,80,000/…

తెలంగాణ రాష్ట్ర సంస్కృతి ,సంప్రదాయాలకు ప్రతీక అయిన బోనాల పర్వదినం

సాక్షిత : * తెలంగాణ రాష్ట్ర సంస్కృతి ,సంప్రదాయాలకు ప్రతీక అయిన బోనాల పర్వదినం సందర్భంగా బోనాల పండుగను అంగరంగ వైభవంగా జరుపుకునేందుకు వీలుగా తెలంగాణరాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన *శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో ని 90 దేవాలయాలకు గాను మంజూరైన…

ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చేతుల మీదుగా ప్రారంభం అయిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం ముఖ ద్వారం (ఖామన్)..

సాక్షిత : కూకట్ పల్లి డివిజన్ పరిధిలోని ప్రశాంత నగర్ కాలనీలో గల శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం ముఖ ద్వారం ప్రశాంత నగర్ మెయిన్ రోడ్డు మీద నిర్మాణం పూర్తయిన సందర్భంగా కూకట్ పల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే మాధవరం…

ప్రగతి నగర్ లో నూతనంగా ఏర్పాటు అయిన రేమండ్స్ పి.ఎం ఫ్యాబ్రిక్స్ షోరూం

సీనియర్ నాయకులు శ్రీ కోలన్ గోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా ప్రగతి నగర్ లో నూతనంగా ఏర్పాటు అయిన రేమండ్స్ పి.ఎం ఫ్యాబ్రిక్స్ షోరూం ను ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ ఆగం పాండు ముదిరాజ్, కార్పొరేటర్లతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా నిర్వహకులు…

కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖా మంత్రి భగవంత్ ఖుభాతో భేటీ అయిన ఎంపీ గురుమూర్తి

సాక్షిత : తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి నేడు ఢిల్లీ లో కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖా మంత్రి భగవంత్ ఖుభాతో భేటీ అయ్యారు.ఈ బేటీలో తిరుపతి పార్లమెంట్ పరిధి నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో ఏర్పాటు చేయనున్న క్రిబ్ కో…

కంటి చూపు బాగుంటేనే మనం ఏ పని అయిన, ఏ పనికైనా చేసుకోగలుగుతాము.

కంటి చూపు బాగుంటేనే మనం ఏ పని అయిన, ఏ పనికైనా చేసుకోగలుగుతాము.రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:కంటి చూపు బాగుంటేనే మనం ఏ పని అయిన, ఏ పనికైనా చేసుకోగలుగుతామని…

తాను తాతయ్య అయిన విషయాన్ని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌: తాను తాతయ్య అయిన విషయాన్ని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు. తన కుమార్తె నైమిష గత వారం బాబుకు జన్మనిచ్చిందంటూ.. మనవడిని లాలిస్తున్న ఫొటోను ఆదివారం పోస్టు చేశారు. ‘తాతను అయ్యానని తెలియచేయడం సంతోషంగా ఉంది. మీ…

జిల్లా జడ్జి గా సెలెక్ట్ అయిన కొమరోలు వాసి బందెల అబ్రహాo

ప్రకాశం జిల్లా కొమరోలు మండలం రెడ్డిచర్ల గ్రామానికి చెందిన బందెల అబ్రహాం ఇటీవల జరిగిన జిల్లా జడ్జిల రిక్యూట్ట్మెంట్ లో జిల్లా జడ్జిగా సెలెక్ట్ అయ్యారు. అబ్రహాం గిద్దలూరు కోర్టులో లాయర్ గాను పనిచేస్తూ డిపార్ట్మెంట్ పరీక్షలు రాసి పబ్లిక్ ప్రాసెక్యుటర్…

పలకల పరిశ్రమ అయిన ది ఎనామిల్ ఆపరేటర్స్ & వర్కర్స్ యూనియన్ యొక్క సమ్మె ముగిసినది

సాక్షిత : ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని అతిపెద్ద పలకల పరిశ్రమ అయిన ది ఎనామిల్ ఆపరేటర్స్ & వర్కర్స్ యూనియన్ యొక్క సమ్మె ముగిసినది. గత 48 రోజులుగా వేతనాలు పెంచాలని కోరుతూ కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో…

You cannot copy content of this page