-గద్వాల పట్టణంలో జమ్మి చెడు జమ్ములమ్మ అమ్మ వారి పరుశురాముడు స్వామి బ్రహ్మోత్సవాలు (గద్వాల జాతర, పౌర్ణమి) సందర్భంగాశనివారం ఉదయం వేద బ్రాహ్మణులు పూర్ణకుంభంతో ఎమ్మెల్యే దంపతులకు స్వాగతం పలికారు.నడిగడ్డ ఇలవేల్పు అమ్మవారికి ఎమ్మెల్యే దంపతులు బండ్ల జ్యోతి కృష్ణమోహన్ రెడ్డి…
శ్రీ బంగళాముఖి బండ్లమ్మ అమ్మ ఈ అరాచక పాలన నుండి ప్రజలను కాపాడు తల్లి వేగేశన నరేంద్ర వర్మబాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ పిట్లవానిపాలెం మండలములోని శ్రీ బంగళాముఖి బండ్లమ్మ అమ్మ వారి దేవాలయం లో నారా చంద్రబాబు ఆరోగ్యం…
నిర్మల్ జిల్లా బాసరలో శ్రీ సరస్వతి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మనుమరాలి అక్షరాభ్యాసం చేయించిన మాజీ ఎమ్మెల్సీ, ఏఐసీసీ సభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మరియు డిసిసి అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ పుణ్య దంపతులు
సంజీవయానగర్ శ్రీ నల్ల పోచమ్మతల్లి ఆలయం 6వ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే కె పి వివేకానంద్…. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 131 కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలోని సంజీవయానగర్ లోని శ్రీ నల్ల పోచమ్మతల్లి ఆలయం 6వ వార్షికోత్సవం…
శ్రీ నల్ల పోచమ్మతల్లి ఆలయం 25వ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే కె పి వివేకానంద్….*
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 127రంగారెడ్డి నగర్ పరిధిలోని రంగారెడ్డి నగర్ లో శ్రీ నల్ల పోచమ్మతల్లి ఆలయం 25వ వార్షికోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…
ఈ రోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 130 డివిజన్ సుభాష్ నగర్ పరిధిలోని పండు బస్తిలో బోనాల పండగ సందర్బంగా అమ్మవారికి ప్రత్యేక పూజలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకొని నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలత, సుఖసంతోషాలతో అమ్మవారి దీవెనలు ఎల్లపుడు ఉండాలని కోరిన…
Echcherla MLA who conducted special pooja for Sri Sri Mahalakshmi’s mother Amma శ్రీ శ్రీ శ్రీ మహాలక్ష్మీ తల్లి జాతర మహోత్సవాలు సందర్భంగా శ్రీకాకుళం జిల్లాఎచ్చెర్లనియోజకవర్గం రణస్థలం మండలంలోని కమ్మసిగడాంగ్రామంలో శ్రీశ్రీశ్రీ మహాలక్ష్మి తల్లి అమ్మవారిని దర్శించుకుని…
Sahasra kumkumarchana for Goddess in Budumuru బుడుమూరులో అమ్మవారికి సహస్ర కుంకుమార్చనశ్రీకాకుళం జిల్లా లావేరు మండలం బుడుమూరు గ్రామంలోని దేవి నవరాత్రుల మహోత్సవాల సందర్భంగా 500 మందితో సహస్ర కుంకుమార్చన నిర్వహించారు.ఆలయ పండితుల ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం నుంచే అమ్మవారికి…