శ్రీ నల్ల పోచమ్మతల్లి ఆలయం 25వ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే కె పి వివేకానంద్….*

Spread the love

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 127రంగారెడ్డి నగర్ పరిధిలోని రంగారెడ్డి నగర్ లో శ్రీ నల్ల పోచమ్మతల్లి ఆలయం 25వ వార్షికోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలపై అమ్మవారి చల్లని చూపు ఉండాలని ప్రజలు సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఉండేలా చూడాలని వేడుకున్నానని తెలిపారు.


ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జయరామ్, డివిజన్ యూత్ అద్యేక్షులు సోమేశ్ యాదవ్, డివిజన్ అద్యేక్షులు శంకరయ్య, రుద్ర అశోక్, జనరల్ సెక్రెట్రాయ్ సుధాకర్, ఓంకార్ రెడ్డి, జల్దా లక్ష్మినాథ్, బాలరాజ్, రమేష్ ముదిరాజ్, దేవేందర్, నర్సింహా, సాయి, సంపత్, సుధాకర్, శ్రీకాంత్ మహిళా నాయకులు జ్యోతి, మంజుల, లావణ్య, శైలజ మరియు ఆలయ కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page