చిట్యాల మండలం:భూపాలపల్లి నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాల అభివృద్దే నా ప్రధాన లక్ష్యమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఈరోజు(మంగళవారం) చిట్యాల మండలంలోని కొత్తపేట గ్రామంలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద గ్రామంలో జీపీ బిల్డింగ్…
తమ జై భారత్ నేషనల్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారని వెల్లడించారు. ఎన్నికల్లో పోటీ చేస్తాం టికెట్ ఇవ్వండి అని అడుగుతున్నారని తెలిపారు. మరో మూడ్రోజుల్లో తమ పార్టీ మేనిఫెస్టో ప్రకటిస్తున్నామని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. అభివృద్ధే ప్రధానంగా…
పేద ప్రజలకు అన్ని సంక్షేమ పధకాలు లభించేలా కృషి చేస్తామని సికింద్రాబాద్ ఎం ఎల్ ఏ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సాక్షిత : సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో వివిధ మున్సిపల్ డివిజన్లకు సంబంధించిన కళ్యాణ లక్ష్మి చెక్కులను ఎం ఎల్…
ఎర్ర తివాచీ పరిచి స్వాగతిస్తాంఘనంగా టీ హబ్ లో ఆటా & CII బిజినెస్ సెమినార్*హైదరాబాద్ యు.ఎస్ కాన్సోల్ జనరల్ మిస్ జెన్నిఫర్ లార్సన్ తో కలిసి పాల్గొన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చే కంపెనీలకు…
రామచంద్రపురం డివిషన్లో స్థానిక కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ ఆధ్వర్యంలో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిధిగా విచ్చేసి సుమారు 25.58 కోట్ల రూపాయలతో డివిషన్లో ఉన్న అన్ని కాలనీలలో శంకుస్థాపనలు,ప్రారంభోత్సవాలు చెయ్యడం జరిగింది.రామచంద్రపురం శ్రీనివాస్ నగర్ కాలనీలో సీసీ…
అక్టోబర్ 15న విశాఖ రాజధానిని స్వాగతిస్తూ భారీ కార్యక్రమం ‘విశాఖ వందనం’ పేరుతో అన్ని వర్గాల ప్రజలతో కార్యక్రమం విశాఖలో సీఎం కార్యాలయంతో సహా భవనాలన్నీ సిద్ధం అన్ని సమకూర్చుకున్న తర్వాతే ముహూర్తం ఖరారైంది వైవీ సుబ్బారెడ్డి
వరంగల్ జిల్లా కేంద్రంలో 4 కోట్ల 60 లక్షలతో నిర్మించిన దేవాదాయ శాఖ సమీకృత భవన సముదాయన్ని మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ…. తెలంగాణ…
వినాయకుని ఏర్పాట్లకు అన్ని నిబంధనలు పాటించాలి …జిల్లా ఎస్పీ మాధవ్ రెడ్డి శ్రీ సత్య సాయి జిల్లా వినాయక చవితి పండుగ సందర్భంగా ఏర్పాటు చేయనున్న వినాయక విగ్రహం ఏర్పాట్లుకు,,సంబంధిత పోలీస్ స్టేషన్లలో ఎస్.హెచ్.ఓ అనుమతులు తప్పనిసరిగా ఉండాలిని. ఎస్పీ శ్రీ…
ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కూకట్ పల్లి డివిజన్ పరిధిలోని చాకలి బస్తి, మంగళి బస్తి, కుమ్మరి బస్తి, కూకట్ పల్లి గ్రామంలో ప్రజా సమస్యలపై అన్ని విభాగాల అధికారులతో కలిసి పాదయాత్ర నిర్వహించిన కూకట్ పల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు…
తిరుపతి నగరం తిరుపతి నగరంలో సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభమయ్యే ఆడిటోరియం, వినాయక సాగర్ ప్రారంభోత్సవాలకు అన్ని ఏర్పాటు చేయాలని అధికారులను వుద్దేశించి తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ అన్నారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో బుధవారం అన్ని…