అనంతపురం అర్బన్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 26న జిల్లా పర్యటనకు విస్తున్నారని కలెక్టర్ గౌతమి తెలిపారు. శింగనమల నియోజకవర్గం నార్పల మండల కేంద్రంలో నిర్వహించనున్న ‘జగనన్న వసతి దీవెన’ నగదు జమ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారన్నారు. సీఎం పర్యటనపై…
మద్యతరగతి కుటుంబాల ఇంటి బడ్జెట్ తలకిం దులైంది గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే నిత్యావసరాల కోసం నెలవారీ బడ్జెట్ రూ.15వేల నుంచి రూ.18వేలకు చేరిందిగతేడాదితో పోలిస్తేతే ధరలు పెరగటమే తాజా పరిస్థితికి కారణం. అయితే ఆ స్థాయిలో ఆదాయాలు లేకపోవడంతో ప్రతి…
లోకేష్ యువగళం పాదయాత్రలో పాల్గొన్న బాలకృష్ణ మరియు ఇతర టిడిపి నాయకులు… కార్యకర్తలు…..
లోకేష్ పాదయాత్రలో నకిలీ రిపోర్టర్ కలకలం … అలెర్ట్ అయి కిందకు దింపెసిన నారా లోకేష్ సెక్యూరిటీ సిబ్బంది
నారా లోకేష్ యువగళం పాదయాత్రలో నకిలీ రిపోర్టర్ కలకలం, రేగడంతో టీడీపీ వ్యాలెంటర్స్ అలెర్ట్ అవ్వడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఓ నకిలీ ఐడి కార్డ్ తో మీడియా ప్రతినిధుల వెహికల్ ఎక్కడానికి ప్రయత్నించిన అనంతపురం జిల్లా యువకడు. వెంటనే స్పందించి…
అనంతపురంలో లోకేశ్ పాదయాత్ర అంబేద్కర్ రాజ్యాంగం దమ్మేంటో నేను చూపిస్తా: లోకేశ్ అనంతపురంలో లోకేశ్ పాదయాత్ర బహిరంగ సభలో ప్రసంగం మన్ముందు సినిమా చూపిస్తామని వైసీపీకి హెచ్చరిక సంక్షేమాన్ని పరిచయం చేసిందే టీడీపీ అని వెల్లడి టీడీపీ అగ్రనేత నారా లోకేశ్…
గుడ్ మార్నింగ్ తప్ప వేరే వ్యాపార వ్యవహారాలు లేని కేతిరెడ్డికి వందల ఎకరాలు ఎక్కడినుంచి వచ్చాయి. నీ కథలు అందరికీ తెలుసు.. పిచ్చి మాటలు ఆపు. నీపైన వేసే సిట్ విచారణకు సిద్దంగా ఉండు. వైసీపీ ఎమ్మెల్యేల చేతుల్లో ఉద్యోగులు ఇరుక్కుపోతున్నారు…
అనంతపురం జిల్లా సర్పంచుల అవగాహన సదస్సు_ ఉమ్మడి అనంతపురం జిల్లా, అనంతపురం టౌన్ లో ఈరోజు జరిగిన సర్పంచులు అవగాహన సదస్సు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించిన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చాంబర్ అధ్యక్షులు యలమంచిలి వెంకట బాబు రాజేంద్ర ప్రసాద్ ఈ…