five years ఐదు సంవత్సరాలు తమ పరిపాలనకు సహకరించిన అధికారులకు కృతజ్ఞతలు

five years ఐదు సంవత్సరాలు తమ పరిపాలనకు సహకరించిన అధికారులకు కృతజ్ఞతలుశంకర్‌పల్లి మండల సమావేశంలోఎంపీపీ గోవర్ధన్ రెడ్డి five years సాక్షిత శంకర్‌పల్లి: ,తమ ఐదు సంవత్సరాల పరిపాలనకు సహకరించిన అధికారులకు శంకర్‌పల్లి మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు డి. గోవర్ధన్…

స్వీపర్ల సమస్యలను పరిష్కరించాలని కలెక్టరేట్ ఎదుట ధర్నా, అధికారులకు వినతిపత్రం

Dharna in front of the Collectorate, petition to the authorities to solve the problems of the sweepers స్వీపర్ల సమస్యలను పరిష్కరించాలని కలెక్టరేట్ ఎదుట ధర్నా, అధికారులకు వినతిపత్రం అందజేత…… ఏఐటియుసిఉద్యోగ భద్రత కనీస వేతనం…

ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయిన సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ సుధాకర్

CCS Inspector Sudhakar who was caught in the crosshairs of the ACB officials హైదరాబాద్: లంచం తీసుకుంటూ సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ సుధాకర్ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. రూ.3లక్షలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఓ కేసు…

గుంటూరు జిల్లా మైనింగ్ అధికారులకు మొట్టికాయలు వేసిన హైకోర్టు..

గుంటూరు జిల్లా చేబ్రోలులో పేదలకు ఇచ్చిన భూముల్లో అక్రమ మైనింగ్ జరుగుతుంటే మీ కళ్ళకు కనిపించడం లేదా..? అని మైనింగ్ అధికారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది… రెండు వారాల్లో చేబ్రోలులో అక్రమ మైనింగ్ పై వాస్తవ పరిస్థితులపై నివేదిక ఇవ్వాలని…

మార్కాపురం లో ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిపై కొరడా ఝులిపించిన రెవెన్యూ అధికారులకు హృదయపూర్వక అభినందనలు

మార్కాపురం మెడికల్ కాలేజ్ సమీపంలో అసైన్మెంట్ భూములను కొంతమంది ఆక్రమించుకొన్న విషయంపై వైసీపీ రాష్ట్ర నాయకులు పెద్ది రెడ్డి సూర్య ప్రకాశ్ రెడ్డి మీడియా ముఖంగా వెలుగులోకి తెచ్చారు. రెవెన్యూ అధికారులు పెద్దిరెడ్డి ప్రస్తావించిన సర్వే నెంబర్లలో ఉన్న ఆక్రమణలు తొలగించి…

రోడ్లను మరమ్మత్తులు చేయాలని మున్సిపల్ అధికారులకు తెలియజేసిన గుడివాడ పట్టణ జనసైనికులు

గుడివాడ పట్టణ మున్సిపల్ రోడ్లను మరమ్మత్తులు చేయాలని మున్సిపల్ అధికారులకు తెలియజేసిన గుడివాడ పట్టణ జనసైనికులు ఈ సందర్భంగా గుడివాడ పట్టణ జనసేన నాయకులు డాక్టర్ మాచర్ల రామకృష్ణ మాట్లాడుతూ బస్టాండ్ ఇన్ గేట్ ఎదురు రోడ్డులో కిన్నెర కాంప్లెక్స్ ముందు…

ప్రకాశం జిల్లా – రాచర్ల లో.5 వేలు లంచం తీసుకుంటూ ఏసిబి అధికారులకు పట్టుబడ్డ విఆర్వో

ప్రకాశం జిల్లా – రాచర్ల లో.5 వేలు లంచం తీసుకుంటూ ఏసిబి అధికారులకు పట్టుబడ్డ విఆర్వో పిక్కిలి వెంకటేశ్వర్లు పట్టాదారు పాస్ పుస్తకం కోసం రూ.25 వేలకు ఒప్పందం కుదుర్చుకుని గతంలో రూ.20 వేలు తీసుకున్న సదరు విఆర్ఓజిల్లాలో సంచలనం సృష్టిస్తున్న…

కలుషితమైనటువంటి నీరుని యుద్ధ ప్రాతిపదికన శుద్ధి చేసి ప్రజలకు అందించాలని జిహెచ్ఎంసి అధికారులకు సూచించిన

కురిసిన భారీ వర్షాల ద్వారా కలుషితమైనటువంటి నీరుని యుద్ధ ప్రాతిపదికన శుద్ధి చేసి ప్రజలకు అందించాలని జిహెచ్ఎంసి అధికారులకు సూచించిన టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు సొంటిరెడ్డి పునారెడ్డి కురుస్తున్నటువంటి భారీ వర్షాల ద్వారా నదులలో కొత్త…

మున్సిపల్ అధికారులకు: మంత్రి కేటీఆర్‌ సూచనలు

సాక్షిత హైదరాబాద్ :పురపాలక శాఖ ఉన్నతాధి కారులు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో మంత్రి కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.రాష్ట్రంలో గత వారం రోజులుగా భారీగా కురిసిన వర్షాలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో తీసుకోవాల్సిన కార్యక్రమాలపై పురపాలక శాఖ అధికారులకు…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE