జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ గా బాధ్యతలను చేపట్టిన జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) అపూర్వ చౌహాన్
జోగులాంబ గద్వాల జిల్లా గ్రంథాలయ సంస్థలకు సంబంధించిన వ్యవహారాలు, విధులను నిర్వహించడానికి గ్రంథాలయ చైర్మెన్ గా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు పదవీ భాధ్యతలు చేపట్టానని , ఈ…
మియాపూర్ డివిజన్ పరిధిలోని మియాపూర్ లో రూ. 1 కోటి 51 లక్షల రూపాయల అంచనావ్యయం తో ఎమ్మెల్యే CDP ఫండ్స్ మరియు (SD Funds) ప్రత్యేక నిధులతో చేపట్టబోయే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణం…
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో సోషల్ మీడియలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పి ఎ అంటూ సామాజిక మధ్యమలో అడియా వైరల్ పై అదనపు ఎస్పీ రవి కీ ఫిర్యాదు అందజేసిన జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరితా, దీనిపై…
బాపట్ల జిల్లా పోలీసు కార్యాలయంలో మహాత్మునికి నివాళి అర్పించిన బాపట్ల జిల్లా అదనపు ఎస్పి మహేష్
మద్యం సీసాపై అదనపు వడ్డింపు ఎవరికోసమో…? ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలోని ప్రభుత్వ బ్రాందీ షాపులలో వినియోగదారులు డిజిటల్ పేమెంట్స్ చేసుకున్నందుకు అవకాశం లేకుండా పోయింది…. దీంతో మద్యం ప్రియులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు…. డిజిటల్ పేమెంట్స్ చేసుకునేందుకు అవకాశం ఉన్న…
పోలీస్ స్టేషన్ లకు వచ్చే ప్రతి ఫిర్యాదుపై వెంటనే స్పందించి చట్ట ప్రకారం పరిష్కరించాలని జిల్లా అదనపు ఎస్పీ ఎన్. రవి
పోలీస్ స్టేషన్ లకు వచ్చే ప్రతి ఫిర్యాదుపై వెంటనే స్పందించి చట్ట ప్రకారం పరిష్కరించాలని జిల్లా అదనపు ఎస్పీ ఎన్. రవి పోలీస్ అధికారులను ఆదేశించారు.ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న గ్రివేన్స్ డే కార్యక్రమం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించడం…
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: ఖమ్మం పోలీసు కమిషనరేట్ పరిధిలోని సిటీ పోలీసు శిక్షణ కేంద్రం (సీటీసీ) అదనపు డీసీపీగా అత్తలూరి సుభాష్ చంద్ర బోస్ భాధ్యతలు స్వీకరించారు. ఆనంతరం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ విష్ణు యస్.…
సాక్షి త ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: ఖమ్మం స్థానిక సంస్థల అదనపు కలెక్టరుగా అభిలాష అభినవ్ పదవీ బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు అదనపు కలెక్టర్, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్,…
సాక్షిత : హఫీజ్పెట్ డివిజన్ పరిధిలోని వినాయక నగర్ కాలనీ లో కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్, కాలనీ గృహ యజమానులందరి సహకారంతో నిర్మించిన కాలనీ వెల్ఫేర్ అదనపు భవనం ను కార్పొరేటర్లు జగదీశ్వర్ గౌడ్ , హమీద్ పటేల్ తో కలిసి…
ధాన్యం దిగుమతి వేగవంతం చేయాలి – అదనపు కలెక్టర్ భాస్కరరావు చిట్యాల సాక్షిత ప్రతినిధి కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని రైస్ మిల్లులకు త్వరితగతిన దిగుమతి చేసుకోవాలని అదనపు కలెక్టర్ భాస్కరరావు మిల్లర్ల యజమానులకు సూచించారు.చిట్యాల పట్టణంలో ఉన్న హనుమాన్ రైస్…