మద్యం సీసాపై అదనపు వడ్డింపు ఎవరికోసమో

Spread the love

మద్యం సీసాపై అదనపు వడ్డింపు ఎవరికోసమో…?

ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలోని ప్రభుత్వ బ్రాందీ షాపులలో వినియోగదారులు డిజిటల్ పేమెంట్స్ చేసుకున్నందుకు అవకాశం లేకుండా పోయింది….

దీంతో మద్యం ప్రియులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు….

డిజిటల్ పేమెంట్స్ చేసుకునేందుకు అవకాశం ఉన్న షాపులలో మద్యం ప్రియులకు అదనంగా వడ్డింపు వసూలు చేస్తున్నారు….

సుమారు ఒక్క రూపాయి పద్దెనిమిది పైసల వరకు అదనంగా వసూలు చేస్తుండడంతో మద్యంప్రియలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఎమ్మార్పీ ధర కాకుండా అదనంగా ఎవరికోసం నగదు వసూలు చేస్తున్నారని ప్రజలు సంబంధిత అధికారులను ప్రశ్నిస్తున్నారు.

Related Posts

You cannot copy content of this page