చిట్యాల సాక్షిత ప్రతినిధి చిట్యాల మండలం వెలిమినేడు లో బిఆర్ ఎస్ పార్టీ జిల్లా నాయకులు అంతటి నరసింహ జన్మదిన వేడుకలని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంతటి పారిజాత నరసింహ గౌడ్ శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు…
చిట్యాల సాక్షిత చిట్యాల మండలం వెలిమినేడు గ్రామానికి చెందిన పగిళ్ల అంజయ్య ఇటీవలే మరణించారు. అంజయ్య సంతాప సభ కార్యక్రమానికి బిఆర్ ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు కాటం సత్తయ్య అధ్వర్యంలో జిల్లా నాయకులు అంతటి పారిజాత నర్సింహా గౌడ్ పాల్గొని…
చిట్యాల సాక్షిత ప్రతినిధి చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో గల 4వ వార్డుకు చెందిన ఏనుగు బాల్ రెడ్డి గత కొద్దిరోజుల క్రితం మరణించారు. మంగళవారం రోజు వారి దశదిన కర్మ సందర్భంగా అంతటి పారిజాత నర్సింహ వారి కుటుంబ సభ్యులని…
నర్సమ్మ కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన అంతటి పారిజాతం నరసింహ చిట్యాల సాక్షిత ప్రతినిది చిట్యాల మండలం వెలిమినేడు గ్రామానికి చెందిన గోలి నర్సమ్మ ఇటీవల అనారోగ్యం తో మరణించారు. శనివారం రోజునరసమ్మ సంతాప సభలోఅంతటి పారిజాత నరసింహ గౌడ్ పాల్గొని…
బీరయ్య కుటుంబానికి ఆర్ధికసాయం చేసిన అంతటి పారిజాత నర్సింహ చిట్యాల సాక్షిత ప్రతినిధి చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో 7వార్డు కు చెందిన చిన్నం బీరయ్య అనారోగ్యంతో మృతిచెండంతో విషయం తెలుసుకున్న అంతటి పారిజాత నరసింహ బీరయ్యా మృతదేహానికి పూలమాల వేసి…
చిట్యాల (సాక్షిత ప్రతినిధి) చిట్యాల మండలంవెలిమినేడు గ్రామంలో 3వార్డు కి చెందిన దేశబోయిన. నర్సింహా అనారోగ్యంతో మృతి చెందారు. బిఆర్ ఎస్ పార్టీ గ్రామశాఖ ఆధ్వర్యంలో దేశబోయిన నర్సింహా మృతదేహానికి జిల్లా నాయకులు అంతటి పారిజాత నర్సింహ గౌడ్ పూలమాలలు వేసి…