పెత్తందారికి ప్రజాస్వామ్యవాదికి జరుగుతున్న యుద్ధం: ఉమామహేశ్వర నాయుడు

రాబోవు సార్వత్రిక ఎన్నికల్లో పెత్తందారికి ప్రజాస్వామ్యవాదికి జరుగుతున్న యుద్ధంలో ప్రజలు ఎటువైపు నిలబడతారో ఆలోచించుకోవాలి కళ్యాణదుర్గం వైసీపీ నేత మాదినేని ఉమామహేశ్వర నాయుడు పేర్కొన్నారు. 20-04-2024 న అనంతపురం జిల్లా,కళ్యాణదుర్గం నియోజకవర్గం, సెట్టూరు మండలం, చిన్నంపల్లి, బొచ్చుపల్లి, కైరేవు గ్రామాలలో ఎన్నికల…

కేశినేని బ్రదర్స్ మధ్య మాటల యుద్ధం..

సుజనా, ఓ పిట్టల దొర ఇష్టమొచ్చినట్టు మాట్లాడారు. పదేళ్లు కేంద్రమంత్రిగా ఉన్న సుజనాచౌదరి విజయవాడకు రూపాయి ఖర్చుపెట్టలేదు. ఏ అర్హత ఉందని సుజనాచౌదరి పోటీచేస్తున్నారు. సుజనాచౌదరి చరిత్ర బయటపెట్టడానికి నేను సిద్ధం సుజనాచౌదరి నా సవాల్‌ను స్వీకరించాలి

ఇక జరిగేది కురుక్షేత్ర యుద్ధం సీఎం జగన్

ఇక జరిగేది కురుక్షేత్ర యుద్ధం న్యాయం ధర్మం మీద మీ బిడ్డ వెంట ఉన్నాయి కుళ్ళు, కుతంత్రాలు మరోవైపు ఉన్నాయి – సీఎం జగన్ దోపిడీనే రాజకీయంగా మార్చకున్న చంద్రబాబు నిడదవోలు సభలో సీఎం వైయస్‌ జగన్‌ ఇటీవల సాక్ష్యాలు, ఆధారాలతో…

ధర్మ యుద్ధం.. తెలంగాణ సిద్ధం

Dharma war.. Telangana is ready ధర్మ యుద్ధం.. తెలంగాణ సిద్ధం బారత రాష్ట్ర సమితి ఉద్యమాల గుమ్మం ఖమ్మం నుంచి కదనశంఖం పూరించనున్నది. తాము తప్ప దేశానికి మరే ప్రత్యామ్నాయమూ లేదని విర్రవీగుతున్న బీజేపీని నిలువరించే సత్తా బీఆర్‌ఎస్‌కు మాత్రమే…

You cannot copy content of this page