15 లక్షల మంది కార్యకర్తలతో కనివీని ఎరుగని రీతిలో పల్నాడులో మార్చ్ 3న వైఎస్ఆర్సీపీ సిధ్ధం సభ: అనిల్ కుమార్ యాదవ్ వచ్చే నెల మూడో తేదీన జరిగే సిద్ధం సభకు వైఎస్ఆర్సీపీ క్యాడర్ అలాగే పల్నాడు ప్రజలు పెద్ద ఎత్తున…
వైసిపి పిటిషన్ లో అనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, కొటంరెడ్డీ శ్రీధర్ రెడ్డీ,శ్రీదేవి టిడిపి పిటిషన్ లో మద్దాల గిరి, కరణం బలరాం, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్
అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం నిర్ణయం వైకాపా, తెదేపా ఇచ్చిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణన్యాయనిపుణుల సలహా తర్వాత నిర్ణయం తీసుకున్న స్పీకర్ఇటీవలే అనర్హత పిటిషన్లపై విచారణ ముగించిన స్పీకర్ తమ్మినేనినలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్కు…
ఏలూరు జిల్లా : జీలుగుమిల్లి గిరిజన సంక్షేమ బాలుర వసతి గృహం విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. భోజనం చేసి నిద్రించిన చిన్నారులకు వాంతులు, విరేచనాలు అయ్యాయి దాంతో హాస్టల్ సిబ్బంది విద్యార్థులను 108 అంబులెన్స్లో జంగారెడ్డిగూడెం ఆస్పత్రికి తరలించారు. వసతి గృహంలో…
హైదరాబాద్:తాజాగా ట్రాఫిక్ రద్దీ నియంత్రపై హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. నగరంలో ట్రాఫిక్ సమస్యలు తొలగిపోయేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించిన నేపథ్యంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు కొత్తగా 1000 మంది హోంగార్డులను నియమి స్తున్నట్లు ఆయన…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ ప్రగతినగర్ 22, 23 డివిజన్ వాసులు 100 మంది కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలకు మరియు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకి ఆకర్షితులై ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి…
శ్రీకాకుళం జిల్లాలో పోలీసు శాఖలో 40 మంది ఎస్సై లను బదిలీ చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ రాధిక తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో వీఆర్ లో ఉన్న వారు 26 మంది కాగా, ట్రాఫిక్ -1, సిపిఎస్ – 4,డీఎస్బీ- 3, డిపిటీసి…
రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని పలు శాఖల్లో సంస్కరణలు చేపడుతోంది. తాజాగా విద్యుత్ పంపిణీ సంస్థల్లో 11 మంది డైరెక్టర్లను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. TSSDCL, TSNPDCLలో అక్రమంగా నియామకం పొందిన 9 మంది డైరెక్టర్లను కూడా ఉద్వాసన పలుకుతున్నట్లు…
మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత చివరి పార్లమెంట్ సమావేశాలు జరుగనున్నాయి. ఫిబ్రవరి 1న పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు మంత్రి నిర్మలాసీతారామన్. పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా ప్రత్యేక భద్రత చర్యలు చేపట్టనున్నారు. 140 మంది సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ…
వైఎస్సార్ ఆసరా’ నాలుగో విడత క్రింద ..79 లక్షల మంది డ్వాక్రా మహిళలకు రూ.6,395 కోట్లు జమ చేయనున్న సీఎం జగన్ 2014 అసెంబ్లీ ఎన్నికల నాటికి డ్వాక్రా సంఘాల మహిళల పేరిట బ్యాంకుల్లో రూ.14,204 కోట్ల మేర అప్పులున్నాయి. ఎన్నికల్లో…