వినూత్నంగా నిరసన చేపట్టిన నగరి మున్సిపాలిటీ తెలుగుదేశం శ్రేణులు

చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం వైసీపీ పాలన నుండి ఆంధ్రప్రదేష్ రాష్ట్రాన్ని కాపాడు గోవిందా, ప్రజలకు విముక్తి కల్పించు గోవిందా..చంద్రబాబు గారి ఆరోగ్యం బాగుండాలని‌ ఆశీర్వదించు గోవిందా అంటూ‌ నగరి లో వినూత్నంగా నిరసన చేపట్టిన నగరి మున్సిపాలిటీ తెలుగుదేశం శ్రేణులు..

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బస్తీ దవాఖానలనుకంటోన్మెంట్ పరిధి

మల్కాజిగిరి పార్లమెంట్ ఇంచార్జ్ మరియు కంటోన్మెంట్ అసెంబ్లీ ఇంచార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రజలకు నాణ్యమైన ప్రాథమిక ఆరోగ్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు.. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బస్తీ దవాఖానలనుకంటోన్మెంట్ పరిధిలోని వార్డ్ 2,3,5,7 లలో బస్తీ దవాఖానలను ప్రారంభించడం…

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని ఆదిత్య నగర్ లో చేపట్టిన సీసీ రోడ్డు

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని ఆదిత్య నగర్ లో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను కాలనీ వాసులతో కలిసి పరిశీలించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు . సాక్షిత :ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ హైదర్ నగర్…

రాష్ట్రంలోని మత్స్యకారుల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీ

సాక్షిత : రాష్ట్రంలోని మత్స్యకారుల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల 26 వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ…

ఒక కోటి ఎనభై ఒక లక్షల రూపాయల అంచనావ్యయం తో చేపట్టిన స్మశాన వాటిక

సాక్షిత : హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని HMT హిల్స్ కాలనీ లో రూ.(181 లక్షలు) ఒక కోటి ఎనభై ఒక లక్షల రూపాయల అంచనావ్యయం తో చేపట్టిన స్మశాన వాటిక (కైలాస వనం) ను కార్పొరేటర్లు నార్నె శ్రీనివాసరావు ,…

మరేడుపల్లి నూతన తహసీల్దార్ గా పదవి బాధ్యతలు చేపట్టిన పద్మ సుందరి

మరేడుపల్లి నూతన తహసీల్దార్ గా పదవి బాధ్యతలు చేపట్టిన పద్మ సుందరి సోమవారం తెలంగాణ శాసనసభ ఉప సభాపతి తీగుళ్ల పద్మారావు గౌడ్ గారిని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. గతంలో ఇక్కడ పనిచేసిన మాధవి బదిలీ కావడంతో…

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని శ్రీనివాస కాలనీ లో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులు

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని శ్రీనివాస కాలనీ లో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను జిహెచ్ఎంసి అధికారులతో, కాలనీ వాసులతో కలిసి పరిశీలించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు . సాక్షిత :ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు…

సంగారెడ్డి జిల్లా కొల్లూరులో రెండో దశ కింద చేపట్టిన ఆసియాలోనే అతిపెద్దదైన కేసీఆర్‌ నగర్‌ 2 బీహెచ్‌కే డిగ్నిటీ హౌసింగ్‌

సాక్షిత హైదరాబాద్‌: సంగారెడ్డి జిల్లా కొల్లూరులో రెండో దశ కింద చేపట్టిన ఆసియాలోనే అతిపెద్దదైన కేసీఆర్‌ నగర్‌ 2 బీహెచ్‌కే డిగ్నిటీ హౌసింగ్‌ కాలనీని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించారు. ఆరుగురు లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలను అందజేశారు. అంతకుముందు డబుల్‌ బెడ్‌ రూం…

మన ఊరు మన బడి పథకం ద్వారా చేపట్టిన అభివృద్ధి

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండల పరిధిలోని నల్తూరు మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో మన ఊరు మన బడి పథకం ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ కుమార్ తో కలిసి ప్రారంభించిన పటాన్చెరు…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE