తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బస్తీ దవాఖానలనుకంటోన్మెంట్ పరిధి

Spread the love

మల్కాజిగిరి పార్లమెంట్ ఇంచార్జ్ మరియు కంటోన్మెంట్ అసెంబ్లీ ఇంచార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రజలకు నాణ్యమైన ప్రాథమిక ఆరోగ్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు.. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బస్తీ దవాఖానలను
కంటోన్మెంట్ పరిధిలోని వార్డ్ 2,3,5,7 లలో బస్తీ దవాఖానలను ప్రారంభించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ , కంటోన్మెంట్ BRS పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి లస్యనందిత , హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ , చైర్మన్ గజ్జెల నగేష్ , మాజీ బోర్డ్ సభ్యులు జక్కుల మహేశ్వర్ రెడ్డి, పాండు యాదవ్, భాగ్యశ్రీశ్యామ్ కుమార్, లోకనదం, నళిని కిరణ్, అనిత, మార్కెట్ కమిటీ చైర్మన్ హారికఆనంద్ బాబు, మాజీ ఛైర్మన్ టి ఎన్ శ్రీనివాస్, బీఆర్ఎస్ సీనియర్ నేతలు ముప్పిడి మధుకర్, సరిత, మార్కెట్ డైరెక్టర్ నాయీమ్, ప్రవీణ్ యాదవ్, సురేష్, నర్సింగ్, పరుశురాం, బంటీ, నగేష్, కుమార్, యశ్వంత్, మరియు ఇతర నయకులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page