SAKSHITHA NEWS

సాక్షిత : స్వచ్ఛ్ అమృత్ మహోత్సవ్ కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛ్ సర్వేక్షన్ 2022 లో తిరుపతి నగరం ప్రెసిడెంటిల్ అవార్డును ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి ఆదిమూలపు సురేష్ , శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి , మేయర్ డాక్టర్ శిరీష , ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీలక్ష్మి ఐఏఎస్ , కమీషనర్ అనుపమ అంజలి ఐఏఎస్ అందుకోవడం జరిగింది.


SAKSHITHA NEWS