సాక్షిత : స్వచ్ఛ్ అమృత్ మహోత్సవ్ కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛ్ సర్వేక్షన్ 2022 లో తిరుపతి నగరం ప్రెసిడెంటిల్ అవార్డును ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి ఆదిమూలపు సురేష్ , శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి , మేయర్ డాక్టర్ శిరీష , ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీలక్ష్మి ఐఏఎస్ , కమీషనర్ అనుపమ అంజలి ఐఏఎస్ అందుకోవడం జరిగింది.
స్వచ్ఛ్ అమృత్ మహోత్సవ్ కేంద్ర గృహ నిర్మాణ
Related Posts
ముఖ్యమంత్రి చంద్రబాబు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
SAKSHITHA NEWS ముఖ్యమంత్రి చంద్రబాబు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారధ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజు 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రపంచ రికార్డ్ దక్కింది. వరల్డ్ రికార్డ్స్ యూనియన్ ఆంధ్ర ప్రదేశ్ లో…
గుజరాత్ రాజధాని గాంధీనగర్ కు వెళ్లనున్న
SAKSHITHA NEWS గుజరాత్ రాజధాని గాంధీనగర్ కు వెళ్లనున్న ఎపి సిఎం చంద్రబాబు నాయడు. గాంధీనగర్ లో రేపటి నుంచి జరగనున్న రెన్యువబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ -2024లో పాల్గొననున్న ఎపి సిఎం రెన్యువబుల్ ఎనర్జీ సెక్టార్ లో పెట్టుబడులకు రాష్ట్రంలో…