![](https://sakshithanews.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-13-at-6.35.21-PM-1024x631.jpeg)
ఈ రోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 130 డివిజన్ సుభాష్ నగర్ పరిధిలోని పండు బస్తిలో బోనాల పండగ సందర్బంగా అమ్మవారికి ప్రత్యేక పూజలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకొని నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలత, సుఖసంతోషాలతో అమ్మవారి దీవెనలు ఎల్లపుడు ఉండాలని కోరిన నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు మాజీ ఎంపీపీ, టీపీసీసీ ప్రతినిధి కొలన్ హన్మంత్ రెడ్డి.