సొంటిరెడ్డి పున్నారెడ్డి ని 36 గంటల నిరాహార దీక్ష

SAKSHITHA NEWS

టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు సొంటిరెడ్డి పున్నారెడ్డి ని 36 గంటల నిరాహార దీక్ష చేయకుండా గృహనిర్బంధం చేసిన అనంతరం అరెస్టు చేసి గుట్ట పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసు అధికారులు .

పేదవారికి చందాల్సినటువంటి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం 36 గంటల నిరాహార దీక్షకు పూనుకున్నటువంటి టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు సొంటి రెడ్డి పున్నారెడ్డి ని నిరాహార దీక్షకు వెళ్లకుండా భిఆర్ఎస్ ప్రభుత్వం మరియు పోలీసులు కుమ్మక్కై గృహనిర్బంధం చేయడం జరిగినది.

గాజులరామారం దేవేంద్ర నగర్ డబల్ బెడ్ రూమ్ ఇళ్ల దగ్గర ఇవాళ టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు సొంటి పున్నారెడ్డి పేద ప్రజలకు చెందాల్సినటువంటి డబల్ బెడ్ రూమ్ ఇళ్ల పేదవారికి కేటాయించకుండా ప్రభుత్వం వహిస్తున్నటువంటి నిర్లక్ష్యపు ధోరణిని ఎండ కట్టడానికి 36 గంటల నిరాహార దీక్షకు పూనుకున్న సందర్భంగా భిఆర్ఎస్ నాయకులు మరియు పోలీసు అధికారులు కుమ్మక్కై కుట్ర పన్ని సొంటిరెడ్డి పున్నారెడ్డి ఇంటిని చుట్టుముట్టి గృహనిర్బంధం చేసిన అడ్డుకున


SAKSHITHA NEWS

Related Posts

You cannot copy content of this page