సాక్షిత నెల్లూరు జిల్లా : కందుకూరు, కలంకౌంటర్, కందుకూరు పట్టణ నూతన ఎస్ఐగా ఎస్ కే మహమ్మద్ హనీఫ్ బాధ్యతలు స్వీకరించారు. నెల్లూరు వన్ టౌన్ లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న ఎస్సై హనీఫ్ బదిలీపై కందుకూరు విచ్చేశారు.గతంలోగూడూరు రూరల్,నెల్లూరు క్రైమ్,పెళ్ళకూరు,చేజర్ల పోలీస్ స్టేషన్లో చేశారు. ఈ సందర్భంగా ఎస్సై హనీఫ్ మాట్లాడుతూ శాంతిభద్రతలకు ప్రాముఖ్యతనిస్తానని అన్నారు. పేకాట, జూదం, కోడిపందాలు, మాదక ద్రవ్యాలు, అక్రమ ఇసుక రవాణా, అక్రమ మద్యం లాంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. శాంతి భద్రతల విషయంలో ప్రజలు పోలీసు వారికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
Related Posts
SAKSHITHA NEWS Teacher Two... Home Minister..! టీచర్ టూ… హోమ్ మినిస్టర్..! పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితను హోం మంత్రి పదవి వరించింది. వైసీపీ ప్రభుత్వ హయాంలోనూ మహిళలకే హోం మంత్రి పదవి దక్కగా.. చంద్రబాబు కూడా హోంమంత్రిగా మహిళనే…
SAKSHITHA NEWS Undavalli sensational comments ఉండవల్లి సంచలన వ్యాఖ్యలుఏపీ ప్రస్తుత రాజకీయాలపై శుక్రవారం రాజమండ్రిలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ కుమార్ మీడియాతో మాట్లాడారు. అన్ బ్రాండెడ్ మద్యం ఎఫెక్ట్ వైసీపీ ప్రభుత్వాన్ని కుప్పకూలేలా చేసిందని ఆరోపించారు. ఆ భారం…
SAKSHITHA NEWS Metro train to Vijayawada? విజయవాడకు మెట్రో రైలు?విజయవాడకు మెట్రో రైలు ప్రాజెక్టుపై మరోసారి చర్చ మొదలైంది. కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో లైట్ మెట్రో రైల్ ప్రాజెక్టుపై ఆశలు చిగురిస్తున్నాయి. గతంలోనే తుది డీపీఆర్ సిద్ధమైనా వైసీపీ ప్రభుత్వం…
SAKSHITHA NEWS Chandrababu took charge as the Chief Minister of Andhra Pradesh. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించారు. నవ్యాంధ్ర భవితకు భరోసా ఇస్తూ…ఐదు కీలక ఎన్నికల హామీల అమలుకు సంబంధించిన దస్త్రాలపై సంతకాలు చేశారు. 16…
SAKSHITHA NEWS Our first aim is to increase employment opportunities: Chandrababu ఉద్యోగవకాశాలు పెంచడమే మా మొదటి లక్ష్యం : చంద్రబాబు విద్యార్థులు, యువత కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అవకాశాలను అన్వేషించాలని భావిస్తున్నాం. ఇంట్లో ఉంటూ పనిచేసుకునే రిమోట్…
SAKSHITHA NEWS Renovation of NTR Bharosaga name for pension scheme.. అమరావతి: పింఛన్ పథకానికి ఎన్టీఆర్ భరోసాగా పేరు పునరుద్ధరణ.. పింఛన్ పథకానికి వైఎస్సాఆర్ పేరును తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు.. రూ. 3వేలు ఉన్న పెన్షన్ రూ.4వేలకు పెంపు..…
SAKSHITHA NEWS Jana Sena heroine Samala Sujata passed away. జనసేన వీరమహిళ సామల సుజాత మృతి. ఘనంగా నివాళులర్పించిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు ఎన్టీఆర్ జిల్లా, కొండపల్లి మున్సిపాలిటీ, కొండపల్లి మున్సిపాలిటీకి చెందిన జనసేన వీరమహిళ సామల…
SAKSHITHA NEWS Pemmasani who took charge as Union Minister of State కేంద్ర సహాయమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పెమ్మసాని గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల సహాయమంత్రిగా పెమ్మసాని నియామకం ప్రధాని మోదీకి, సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన పెమ్మసాని అంచనాలకు తగ్గని…
SAKSHITHA NEWS YS District YCP leaders met Jagan Mohan Reddy వై.యస్. జగన్ మోహన్ రెడ్డిని కలిసిన… జిల్లా వైసీపీ నాయకులు విజయవాడ తాడేపల్లి నివాసంలో మాజీ ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డిని కలిసిన జిల్లా వైసీపీ నాయకులు…
SAKSHITHA NEWS Removal of security for former minister Kodali మాజీ మంత్రి కొడాలి నానికి భద్రత తొలగింపు – కొడాలి నాని ఇంటి దగ్గర, వ్యక్తిగత భద్రతా సిబ్బందిని తొలగిస్తూ ఆదేశాలు SAKSHITHA NEWS