వేమన రెడ్డి కాలనీ లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ బేకర్స్

Spread the love

shree-bakers-newly-established-in-vemana-reddy-colony

సాక్షిత : చందానగర్ డివిజన్ పరిధిలోని వేమన రెడ్డి కాలనీ లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ బేకర్స్ ను మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, నిర్వాహకులు శ్రీనివాస్ రెడ్డి, తెరాస నాయకులు మోహన్ ముదిరాజు, ఓ. వెంకటేష్,శ్రీకాంత్ రెడ్డి, పారునంది శ్రీకాంత్, హరీష్ రెడ్డి, అక్బర్ ఖాన్,కార్తిక్ గౌడ్ అంజత్, సులోచన తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page