మల్లంపేట నుండి గండిమైసమ్మకు బస్సు సౌకర్యము ప్రారంభించిన శంభీపూర్క్రిష్ణవేణి క్రిష్ణ .

Spread the love

మల్లంపేట నుండి గండిమైసమ్మకు బస్సు సౌకర్యము ప్రారంభించిన శంభీపూర్
క్రిష్ణవేణి క్రిష్ణ .

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మునిసిపాలిటీ మల్లంపేటలోని మల్లంపేట్ నుండి గండిమైసమ్మ చౌరస్తకు నూతన బస్సు సౌకర్యంను ప్రారంభించిన దుండిగల్ పురపాలక చైర్ పర్సన్ శంభీపూర్ క్రిష్ణవేణి క్రిష్ణ … ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి 30 నిమిషాలకు మల్లంపేట్ నుండి గండిమైసమ్మకు వయా బౌరంపేట్, శంభీపూర్ మరియు తిరిగి గండిమైసమ్మ నుండి అప్పా జంక్షన్ కు వయా శంభీపూర్, బౌరంపేట్, మల్లంపెట్, బాచుపల్లి ఉంటాయి అని తెలిపారు. ప్రజలు, విద్యార్థులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ పద్మా రావు, కౌన్సిలర్లు శంభీపూర్ క్రిష్ణ, అనంత స్వామి, సీనియర్ నాయకులు ఎంబరి ఆంజనేయులు, శామీర్ పేట హనుమంత్ రావు, పాక్స్ డైరెక్టర్ అర్కల జీతయ్య, మాజీ ఉప సర్పంచ్ అమరేందర్, మునిసిపల్ వైస్ ప్రెసిడెంట్లు శామీర్ పేట రంగయ్య, శివ యాదవ్, నాయకులు ఉట్ల లక్ష్మి నారాయణ, గణేష్, నరహరి, శామీర్ పేట ప్రకాష్, కోటి, నందు, క్రిష్ణ, సంగోల్ల సత్తయ్య, ఆకుల అశోక్, హెచ్.సి.యూ డిపో మేనేజర్ శంకర్ రావు, ఇంఛార్జి స్నేహలత, అసిస్టెంట్ మేనేజర్ ప్రశాంత్ మరియు తదితరులు పాల్గొన్నారు..

Related Posts

You cannot copy content of this page