కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలు, పోరాటాల కారణంగానే సీఎం కేసీఆర్ రుణమాఫీ చేస్తామని ప్రకటించారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. రైతు రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ విజయమని అన్నారు. రుణమాఫీ చేయకపోతే బ్యాంకుల ముందు ధర్నాలు చేస్తామని హెచ్చరించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కేసీఆర్ అసమర్థతతో రుణమాఫీ నాలుగు సంవత్సరాలు ఆలస్యమైందని రేవంత్ రెడ్డి విమర్శించారు.
రైతు రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ విజయం: రేవంత్ రెడ్డి
Related Posts
రూ.7 వేల కోట్ల స్కాం…..
SAKSHITHA NEWS రూ.7 వేల కోట్ల స్కాం….. 30వేల మంది బాధితులు…. స్టాక్ బ్రోకింగ్ పేరిట జనాలకు ఆశలు అధిక డబ్బులు వస్తాయంటూ కుచ్చుటోపీ పరారీలో డీవీ స్టాక్ బ్రోకింగ్ సంస్థ నిర్వాహకులు హైదరాబాద్ తో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ కేసులు…
తండ్రి కలను నిజం చేసిన కుమార్తెలు
SAKSHITHA NEWS తండ్రి కలను నిజం చేసిన కుమార్తెలు కొడంగల్ మండలం హుస్నాబాద్ కు శ్రీశైలం గౌడ్ డీఎస్సీ నిరంతరం సాధించేందుకు శ్రమించి రైతుగా మిగిలిపోయాడు. తండ్రి కలను సాకారం చేసేందుకు ఆయన ఇద్దరు కుమార్తెలు సుధ, శ్రీకావ్యలు డీఎస్సీ కోసం…