ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన కొయ్యలగూడెం వాసులు

Spread the love

Residents of Koyyalagudem who met MLC Shambhipur Raju

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన కొయ్యలగూడెం వాసులు

మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని మునుగోడు నియోజకవర్గం కొయ్యలగూడెం గ్రామ వాసులు శంభీపూర్ లోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

కొయ్యలగూడెం గ్రామానికి ఇంచార్జ్ గా పని చేసినందుకు ఎమ్మెల్సీ ని సత్కరించారు. ఈ కార్యక్రమంలో దుండిగల్ మున్సిపల్ వైస్ చైర్మన్ పద్మారావు, ఏర్వ సాయికిరణ్, అరుణ్,గడ్డం జయశంకర్, వెంకటేశ్వర్లు, ఉపేందర్, భాస్కర్, రాజేష్, శ్యామ్, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page