ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన కొయ్యలగూడెం వాసులు

Spread the love


Residents of Koyyalagudem who met MLC Shambhipur Raju

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన కొయ్యలగూడెం వాసులు…

ఈరోజు మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని మునుగోడు నియోజకవర్గం కొయ్యలగూడెం గ్రామానికి చెందిన ప్రజలు శంభీపూర్ లోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

మునుగోడు ఉప ఎన్నిక ఎన్నిక ఇంచార్జ్ గా వ్యవహరించినందుకు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్ రెడ్డి, నగేష్, రంగయ్య తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page