జాతీయ రత్న అవార్డులు అందుకున్నజె.రఘు రాజు,సి.వీణ

Spread the love

సికింద్రాబాద్ సాక్షిత : రవీంద్ర భారతి లో నిన్న జరిగిన సన్మాన కార్యక్రమంలో ఆల్ ఇండియా షెడ్యూల్ క్యాస్ట్ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ నేషనల్ ఆర్గనైజేషన్ సెక్రెటరీ అయిన జె.రఘు రాజు ను నేషనల్ లీడర్ రాగాల నాగేశ్వర్ రావు,నేషనల్ లీడర్ నరసింహారావు,స్టేట్ లీడర్ సుదర్శన్ బాబు కలిసి రవీంద్ర భారతి లో జాతీయ రత్న అవార్డుతో సత్కరించారు.ఇదే కార్యక్రమంలో జాతీయ మహిళ వింగ్ ప్రెసిడెంట్ సి.వీణ కూడా జాతీయ రత్న అవార్డును ఇచ్చి సన్మానించారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page