ఇరుముడి కార్యక్రమంలో ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ రాఘవేందర్ రెడ్డి.

Spread the love

Raghavender Reddy, chairman of the Unity Foundation, was present at the event.

కల్వకుర్తిలో ఇరుముడి కార్యక్రమంలో ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ రాఘవేందర్ రెడ్డి.

సాక్షిత ప్రతినిధి): నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో శివ స్వాముల ఇరుముడి కార్యక్రమంలో పాల్గొన్న ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి,కల్వకుర్తి పట్టణంలోని కైలాసం గుట్ట వద్ద శివ స్వాములు 41 రోజులు దీక్షలు నిర్వహించి ఇరుముడి కార్యక్రమం నిర్వహించడం జరిగింది

ఈ కార్యక్రమంలో భాగంగా ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి పాల్గొన్నారు.కార్యక్రమంలో శివ స్వాములు, శివ, రమేష్, కొండల్ ,శ్రీశైలం అనిల్, ప్రసాద్, సన్నీ ,కృష్ణ, మధు,ఐక్యత ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page