గణతంత్ర దినోత్సవం సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం

Spread the love

qutbullapur Constituency on the occasion of Republic Day

గణతంత్ర దినోత్సవం సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలోని ఫస్ట్ ఎవెన్యూ కాలనీ, వెంకటేశ్వర కాలనీ, ఎం.ఎన్ రెడ్డి నగర్, కుత్బుల్లాపూర్ గ్రామం, జీడిమెట్ల గ్రామం, అంగడిపేట్ ప్రాథమిక పాఠశాలలో మరియు అయోధ్య నగర్ కాలనీ సంక్షేమ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు పలు కాలనీలలో మరియు ప్రాథమిక పాఠశాలలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలలో ముఖ్యఅతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించిన బిజెపి మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహా రెడ్డి.


ఈ కార్యక్రమంలో 132 డివిజన్ అధ్యక్షులు పులి బలరాం, నార్లకంటి దుర్గయ్య, నార్లకంటి ప్రతాప్, ప్రభాకర్ రెడ్డి, నరసింహారెడ్డి, సంపత్, చక్రి,రాజు, వేముల రమేష్, శ్రీనుముదిరాజ్, అరవింద్, సతీష్, పాపయ్య, శ్రీకాంత్ రెడ్డి, కూన మహేష్ గౌడ్, నాగదీప్ గౌడ్, బవర్లాల్ చౌదరి, శ్యామల అంజయ్య, మానస్, శ్రావణ్, శివ, హరీష్, మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page