పోలీస్ స్టేషన్ ముందు నిరసన దీక్ష

Spread the love

అర్హులైన స్థానిక పేదలకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని ఈరోజు పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసిన బీజేపీ నాయకులు పీసరి కృష్ణారెడ్డి గాంధీ జయంతి నాడు గాందేయ మార్గంలో పోలీస్ స్టేషన్ ముందు నిరసన దీక్ష

బీజేపీ నాయకులు కృష్ణారెడ్డి మాట్లాడుతూ కుత్బుల్లాపూర్ అసెంబ్లీ దుండిగల్ మున్సిపాలిటీలో పరిది బౌరంపేట్,మల్లంపేట్, పోచంపల్లి,దుండిగల్,బహదూర్ పల్లి,గాగిల్లాపూర్ గ్రామాలలో అర్హులైన పేదలు లేర పొలాలు స్థానిక పేద ప్రజలవి గుంజుకొని ఇండ్లు చార్మినార్, నాంపల్లి,సనత్ నగర్,కూకట్ పల్లి,కాంటోన్మెన్,సికింద్రాబాద్ అసెంబ్లీ వాసులకు ఇస్తున్నారు ఇవ్వడం కాదు టీఆర్ఎస్ నాయకులు అమ్ముకుంటున్నారు

ఈరోజు పటాన్చెరులో కూడా ఇస్తున్నారు అక్కడ స్థానికులకు 500 మందికి ఇస్తున్నారు కానీ ఇక్కడ కుద్బులాపూర్ పరిస్థితి అద్వానo దీన్ని ఉద్దేశం స్థానిక కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే చేతగానోడని అర్థమైతుంది దీన్ని బట్టి ప్రజలు TRS నాయకులు, ఎమ్మెల్యే లు మన ఊర్లలోకి బస్తీలలోకి వస్తే వెంటబడి తరిమే రోజు అతి త్వరలో తెలియజేస్తున్నాను

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page