విద్య వ్యవస్థకు తూట్లు పొడుస్తున్న ప్రవేట్ విద్య సంస్థలు – కె.శివ కుమార్ ఏఐఎస్ఎఫ్ కుత్బు్లాపూర్ నియోజకవర్గ కార్యదర్శి

Spread the love

నియోజకవర్గ పరిధిలో వివిధ ప్రవేటు విద్య సంస్థలు ఏఐఎస్ఎఫ్ నియోజకవర్గ కమిటీ అధ్వర్యంలో పరిశీలించడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా విద్య వ్యవస్థ అస్తవతంగా వుంది అని అన్నారు. పరిశీలన బట్టి అని ప్రవేట్ విద్య సంస్థలలో నోట్ బుక్లు అధిక ధరకు అమ్ముతున్నారు అలాగే విద్యార్ధుల తల్లి తండ్రుల వద్ద అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇదే విషయాన్ని మండల MEO ఆంజనేయులు ను అడగడానికి ఆఫీసుకు వెళ్తే కలిసే అవకాశం ఎవ్వడం లేదు. వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఆయన ఐదు మండలాలకు అధికారి అని అన్నారు .ఇదే విధంగా చేస్తే పెద్ద ఎత్తున నిరసన, దీక్ష కార్యక్రమాలు చేస్తాము అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్ది నాయకులు తదితరులు పాల్గొన్నారు..

Related Posts

You cannot copy content of this page