ఆఫీసుల్లో వ్యవసాయం చేస్తున్న సంస్థలు.. ఇప్పుడు ఇదే ట్రెండ్

వ్యవసాయం.. ఈ పేరు వినగానే పచ్చని పంట పొలాలు, బోరులు, బావులు ఇలా చాలానే గుర్తుకువస్తాయి. బిజీ లైఫ్‎లో కనీసం వారానికి ఒకసారైనా అలా పొలాల వద్దకు వెళ్లి సేద తీరాలని అనుకుంటాం. మంచి సాగు చేయడానికి ల్యాండ్ అవసరం. కానీ…

శ్రీ సత్య సాయి సేవ సంస్థలు ఆధ్వర్యంలో పలుచోట్ల సేవా కార్యక్రమాలు

ముఖ్యఅతిథిగా సత్యసాయి సెంట్రల్ మేనేజింగ్ ట్రస్టీ సభ్యులు ఆర్జె రత్నాకర్ పాల్గొన్నారు. ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెక్కపల్లి గ్రామంలో భజన మండలి నూతన భవనమునుప్రారంభించి భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో భజన మండలికి సొంత…
Whatsapp Image 2024 01 12 At 5.41.56 Pm

జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ గా బాధ్యతలను చేపట్టిన జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) అపూర్వ చౌహాన్

జోగులాంబ గద్వాల జిల్లా గ్రంథాలయ సంస్థలకు సంబంధించిన వ్యవహారాలు, విధులను నిర్వహించడానికి గ్రంథాలయ చైర్మెన్ గా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు పదవీ భాధ్యతలు చేపట్టానని , ఈ…

విద్య వ్యవస్థకు తూట్లు పొడుస్తున్న ప్రవేట్ విద్య సంస్థలు – కె.శివ కుమార్ ఏఐఎస్ఎఫ్ కుత్బు్లాపూర్ నియోజకవర్గ కార్యదర్శి

నియోజకవర్గ పరిధిలో వివిధ ప్రవేటు విద్య సంస్థలు ఏఐఎస్ఎఫ్ నియోజకవర్గ కమిటీ అధ్వర్యంలో పరిశీలించడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా విద్య వ్యవస్థ అస్తవతంగా వుంది అని అన్నారు. పరిశీలన బట్టి అని ప్రవేట్ విద్య సంస్థలలో…

వాణిజ్య సిలిండర్ల ధరను తగ్గిస్తూ కేంద్ర చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి

దిల్లీ: వాణిజ్య సిలిండర్ల ధరను తగ్గిస్తూ కేంద్ర చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. 19 కేజీల ఎల్పీజీ సిలిండర్‌ ధరను ₹171.50 మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. దీంతో దేశ రాజధాని దిల్లీలో కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర ₹1856.50కు తగ్గింది. తగ్గించిన…

You cannot copy content of this page