SAKSHITHA NEWS

ప్రజా భవన్ లో ప్రజా దర్బార్
-ప్రజా దర్బార్ లో మంత్రి శ్రీధర్ బాబు


సాక్షిత :-ప్రజా దర్బార్ లో ప్రజల సమస్యలు వింటున్న రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు
జ్యోతిరావు పులే భవన్ (ప్రజా భవన్) లో ప్రజాదర్బార్ కార్యక్రమం.
పెద్ద సంఖ్యలో ప్రజా దర్బార్ కు విచ్చేసిన ప్రజలు.
ప్రజా దర్బార్ లో ప్రజా సమస్యలు తెలుసుకుంటున్న మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు


SAKSHITHA NEWS