SAKSHITHA NEWS

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణం మహోత్సవంలో పాల్గొన్న పిల్లి రామరాజు యాదవ్

నల్లగొండ సాక్షిత ప్రతినిధి

నల్లగొండ మండలం మేళ్ళ దుప్పలపల్లి గ్రామంలో శ్రీ ఓంకారేశ్వర సహిత లక్ష్మీ నరసింహ స్వామి మరియు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఆర్కేఎస్ ఫౌండేషన్ ఛైర్మెన్ పిల్లి రామరాజు యాదవ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అందరూ సుభిష్టంగా ఉండాలని సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్ధించినట్టు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మనిమద్దే పద్మావతి సైదులు,ఎంపీపీ సుమన్ కోమటిరెడ్డి అనంత రెడ్డి, పాడిశెట్టి రవీందర్,కొండేటి గండయ్య,మనిమద్దే బిక్షమయ్య, ఆలకుంట లక్ష్మయ్య, ఎల్లయ్య,కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,నల్ల నర్సింహ, వెంకటేశం,రాంబాబు ,మనిమద్దే వీరి చరణ్,నడ్డి లింగస్వామి, మరియు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS