కత్రం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు…
సాక్షిత ప్రతినిధి కోదాడసూర్యాపేటజిల్లా) కోదాడ పట్టణంలో కత్రం చారిటబుల్ ట్రస్ట్ శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలో నిర్వహిస్తున్నారు.కోదాడ మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. చందర్రావు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం కథనం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించడం సంతోషకరమైన విషయం అన్నారు. క్రీడలు ఆరోగ్యానికి, మానసిక ఉల్లాసానికి, శారీరక శక్తికి మంచిది అన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ డెలిగేట్ లక్ష్మీనారాయణ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు, మున్సిపల్ చైర్మన్ సామినేని ప్రమీల వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు గారు యూత్ అధ్యక్షుడు డేగ శ్రీధర్, మాజీ సర్పంచులు బాబు ,సత్తిబాబు , పార సీతయ్య, సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, నిర్వాహకులు ముడియాల సత్యనారాయణరెడ్డి, బాబి తదితరులు పాల్గొన్నారు.
కత్రం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు
Related Posts
రాష్ట్రస్థాయి చెస్ విజేతను సన్మానించిన వాకిటి శ్రీధర్ కౌన్సిలర్ భార్గవి ప్రేమ్ నాథ్
SAKSHITHA NEWS రాష్ట్రస్థాయి చెస్ విజేతను సన్మానించిన వాకిటి శ్రీధర్ కౌన్సిలర్ భార్గవి ప్రేమ్ నాథ్ సాక్షిత వనపర్తి జనవరి 18 వనపర్తి జిల్లా కేంద్రంలో తెలంగాణ ఓపెన్ చెస్ చాంపియన్షిప్ వనపర్తి జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు అండర్…
గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందాం
SAKSHITHA NEWS గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందాం ప్రతి ఇంటికి ప్రభుత్వ పథకం అందాలి తాటిపాముల గ్రామంలో70 లక్షల వ్యయంతో గ్రామంలో ప్రధాన సిసి రోడ్డు నిర్మాణం చెరువు కట్ట బలోపేతం పంట కాలువల మరమ్మత్తులకు ప్రత్యేక చర్యలు _*…