సర్పంచ్ లక్ష్మీప్రసన్న ఆధ్వర్యంలో పోషక పక్వాడ కార్యక్రమం

Spread the love

👉సర్పంచ్ లక్ష్మీప్రసన్న ఆధ్వర్యంలో పోషక పక్వాడ కార్యక్రమం

👉ప్రకాశం జిల్లా గిద్దలూరు లోని సెక్టార్ 1 లో మంగళవారం రోజు పౌష్టికాహార పక్షోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించారు. కొంగలవీడు సర్పంచ్ లక్ష్మీప్రసన్న, సూపర్వైజర్ జ్యోతి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పౌష్టికాహారం వల్ల కలుగు ప్రయోజనాలను గర్భిణీ స్త్రీలకు, మరియు తల్లులకు వివరించారు. పౌష్టికాహారం తీసుకోవడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా పుడతారని పిల్లలు పుట్టిన తర్వాత ఎటువంటి ఆహారం తీసుకోవాలో వారికి తెలిపారు. ఈ కార్యక్రమంలో గర్భిణీ స్త్రీలు, తల్లులు అంగన్వాడీ కార్యకర్తలు సిబ్బంది పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page