SAKSHITHA NEWS

సాక్షిత : సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో నియోజకవర్గ పరిధిలోని ప్రైవేటు పాఠశాలల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు సొంత నిధులతో స్టడీ మెటీరియల్ పంపిణీ చేసిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి .


SAKSHITHA NEWS