నిజాం కాలం నాటి పెట్రోల్‌ పంపు

జూబ్లీహిల్స్‌ : కేబీఆర్‌ ఉద్యానవనంలో నిజాం కాలం నాటి పెట్రోల్‌ పంపు ఒకటి బయటపడింది. ఉద్యానంలో నడకకు వచ్చే పలువురు అటుగా సాగుతున్న క్రమంలో దీనిని గుర్తించారు. సంబంధిత చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. నిజాం తన కార్లు, ట్రక్కులు ఇతర…

మద్యం తాగి డ్రైవ్ చేస్తే ఈ బైక్ స్టార్ట్ అవ్వదు..

ఉత్తర ప్రదేశ్:డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో అలహాబాద్లోని మోతీలాల్ నెహ్రూ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన కొందరు సాంకేతిక నిపుణులు ఓ ఈ-బైక్ ను తయారుచేశారు. ఇందులో ‘ఆల్కహాల్ డిటెక్షన్ సిస్టమ్ &…

అలంపూర్: ఆలయ ప్రాంగణంలో భక్తులకు ఉచిత వాహన సేవలు.

అలంపూర్ పుణ్య క్షేత్రాన్ని ఆలయ ప్రాంగణంలో తిరిగేందుకు వృద్ధులు వికలాంగులు పిల్లల ఇబ్బంది పడకుండా ఎలక్ట్రికల్ ఆటోను వినియోగించుకోవచ్చని ఆలయ చైర్మన్ చిన్న కృష్ణయ్య, ధర్మకర్త వెంకటనారాయణ రెడ్డి అన్నారు. ఆలయానికి ఒక అజ్ఞాత భక్తుడు ఎలక్ట్రికల్ ఆటోను విరాళంగా ఇచ్చారు.…

11,062 టీచర్ పోస్టులకు మెగా డీఎస్సీ

కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన 5,089 పోస్టులు కలిపి జారీ పాత డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు చేసిన మళ్ళీ కొత్తగా నోటిఫికేషన్ స్కూల్ అసిస్టెంట్ 2629, లాంగ్వేజ్ పండిట్ 727, ఎస్‌జీటీ 6508,పీఈటీ 182 పోస్టులు

మార్చి 1న తలపెట్టిన చలో మేడిగడ్డ కార్యక్రమానికి అనుమతి

మార్చి 1న తలపెట్టిన చలో మేడిగడ్డ కార్యక్రమానికి అనుమతి కోరుతూ రాష్ట్ర డీజీపీకి వినతి పత్రం సమర్పించిన బీఆర్ఎస్ ప్రతినిధి బృందం. మేడిగడ్డకు వెళ్లే రూట్ మ్యాప్ ను డీజీపీకి అందజేసిన బీఆర్ఎస్ నేతలు.. బీఆర్ఎస్ చలో మేడిగడ్డ పర్యటనకు తగిన…

గుంటూరు జిల్లా మైనింగ్ అధికారులకు మొట్టికాయలు వేసిన హైకోర్టు..

గుంటూరు జిల్లా చేబ్రోలులో పేదలకు ఇచ్చిన భూముల్లో అక్రమ మైనింగ్ జరుగుతుంటే మీ కళ్ళకు కనిపించడం లేదా..? అని మైనింగ్ అధికారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది… రెండు వారాల్లో చేబ్రోలులో అక్రమ మైనింగ్ పై వాస్తవ పరిస్థితులపై నివేదిక ఇవ్వాలని…

అదానీ చేతిలో మందుగుండు సామగ్రి, క్షిపణులుయూపి కాన్పూర్‌లో రూ. 3 వేల కోట్ల పెట్టుబడితో ప్రారంభం

కాన్పూర్‌ : దక్షిణాసియాలో అతిపెద్ద మందుగుండు సామగ్రి, క్షిపణుల తయారీకి రెండు మెగా సౌకర్యాల సముదాయాన్ని అదానీ గ్రూప్‌ సోమవారం ప్రారంభించింది. అదానీ డిఫెన్స్‌ వై ఏరోస్పేస్‌ 500 ఎకరాల్లో విస్తరించి ఉన్న కాన్పూర్‌లోని ఫ్యాక్టరీలలో రూ.3,000 కోట్లకు పైగా పెట్టుబడి…

వాహనదారులకు అలెర్ట్.. ఫాస్టాగ్ ఈకేవైసీ కి రేపే ఆఖరు రోజు

వాహనదారులకు ఫాస్టాగ్ కేవైసీ పూర్తిచేసేందుకు గడువు ఫిబ్రవరి 29 రేపటితో ముగియనుంది. గడువు లోగా కేవైసీ పూర్తికాని ఫాస్టాగ్ లను డియాక్టివేట్ చేయనున్నట్లు NHAI ఇది వరకే స్పష్టం చేసింది. మరో సారి గడువును పొడిగించే పెంచే అవకాశం లేదని సంబంధిత…

తెలంగాణలో ఐదుగురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ

హైదరాబాద్‌: తెలంగాణలో ఐదుగురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మెదక్‌ కలెక్టర్‌గా రాహుల్‌ రాజ్‌, ఆదిలాబాద్‌ కలెక్టర్‌గా రాజర్నిషా, కుమురంభీమ్‌ ఆసిఫాబాద్‌ కలెక్టర్‌గా స్నేహ శబరీశ్‌, హైదరాబాద్‌ అదనపు కలెక్టర్‌గా హేమంత కేశవ పాటిల్‌ను…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE