రిటైర్డ్ ఆఫీసర్ల తొలగింపుపై సర్కారు కసరత్తు

రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్న రిటైర్డ్ అధికారులను తొలగించే అంశంపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. అన్ని శాఖల్లో మొత్తం 1,050 మంది ఉండగా.. వీరిలో నిజాయితీ పరులు, అవినీతి ఆరోపణలు లేని అధికారుల్లో కొంత మంది సేవలను ఉపయోగించుకోవాలని…

మీ బిడ్డగా భావించండి.. ఆశీర్వదించండి: నర్సరావుపేట ఎంపీ అభ్యర్ధి అనిల్ కుమార్

మా ఇద్దరిని గెలిపించండి, జగనన్నను మళ్లీ సీఎం చేయండి: ఎమ్మెల్యే నంబూరు శంకరరావు ఉంగుటూరులో వైఎస్సార్సీపీ కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం తనను మీలో ఒకడిగా భావించి ఆశీర్వదించాలని నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ కోరారు. అమరావతి మండలం ఉంగుటూరులో…

ఎండ్రాయిలో వైఎస్సార్సీపీ జెండా ఆవిష్కరణ

ఎండ్రాయిలో వైఎస్సార్సీపీ జెండా ఆవిష్కరణపాల్గొన్న ఎమ్మెల్యే నంబూరు శంకరరావు, ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ అమరావతి మండలం ఎండ్రాయిలో వైఎస్సార్సీపీ జెండా ఆవిష్కరణ జరిగింది. ఎమ్మెల్యే నంబూరు శంకరరావు , నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ పాల్గొని…

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ఏ.ఎండి. ఇంతియాజ్‌ స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఇంతియాజ్, సెర్ప్‌ సీఈవోగా, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన ఇంతియాజ్‌

అనునిత్యం అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి : శంభీపూర్ క్రిష్ణ.

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ, బీఅర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ ని నియోజకవర్గ పరిధిలోని ప్రజలు, కాలనీ వాసులు శంభీపూర్ లోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.. రేపు అనగా మార్చ్ 01వ తేదీ నుండి 3వ తేదీ వరకు డి.పోచంపల్లి గ్రామం…

చదవుల తల్లి దీపారెడ్డి.. ఒకేసారి నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సొంతం

మానవపాడు:-ఒక వైపు చదువుకోవాలనే పట్టుదల ఉద్యగం సాధించాలనే తపన, మరో వైపు ఆడపిల్లలకు చదువులు వద్దనే ఆరోపణలకు ఎక్కడా కూడా కుంగిపోలేదు. తల్లిదండ్రుల కలను సాకారం చేయాలనే సంకల్పం దాని కోసం మూడేళ్లు నిర్విరామంగా కష్టపడి ఒకటి కాదు, రెండు కాదు…

ఒక్క నిమిషం ఆలస్యం నిబంధనతో పరీక్ష రాయలేక పోయిన విద్యార్థి ఆత్మహత్య

అదిలాబాద్ జిల్లా: ఒక్క నిమిషం ఆలస్యం నిబంధనతో పరీక్ష రాయలేక ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలో చోటుచేసుకుంది. బుధవారం నుంచి తెలంగా ణలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమ య్యాయి. ఒక్క నిమిషం…

తెలంగాణలో బ్లడ్ బ్యాంకులకు డ్రగ్ కంట్రోల్ డైరెక్టర్ హెచ్చరిక…

రక్తానికి సంబంధించి అధిక చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిక. ప్రభుత్వ బ్లడ్ బ్యాంకులతో పాటు ప్రైవేట్ బ్లడ్ బ్యాంకులకు ప్రాసెసింగ్ చార్జీలకు మించి వసూలు చేయరాదన్న డీసీఏ. ప్రతి బ్లడ్ బ్యాంక్ వద్ద చార్జీలను డిస్ప్లే చేయాలని…

మడకశిర టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సునీల్ కి తెలుగుదేశం పార్టీ జెండా కలర్ పసుపు పూల గజమాలతో సన్మానం.

మడకశిర పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టిడిపి నాయకులు కార్యకర్తలు అభిమానుల మధ్య హిందూపురం నుంచి వచ్చిన అభిమానులు గజమాలతో టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సునీల్ ను ఘనంగా సన్మానించారు. మంచి మనసున్న ఉన్నత చదువులు చదివిన మీలాంటి వ్యక్తులకి…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE