ఖమ్మం మిర్చి మార్కెట్‌లో రైతుల ఆందోళన.. నిలిచిన కొనుగోళ్లు

ఖమ్మం (వ్యవసాయం ): వ్యాపారులు మిర్చి ధరలు తగ్గించారని ఖమ్మం మార్కెట్‌లో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జెండా పాట కంటే తక్కువకు కొనుగోలు చేస్తున్నారని తెలిపారు.. మార్కెట్‌ ప్రధాన గేటు ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. వెంటనే అదనపు…

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం

గుంటూరు జిల్లా ఏటుకూరు వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. కంకర లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ని కారు ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరు మహిళలు, ఓ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన మరో ముగ్గురిని గుంటూరు జీజీహెచు తరలించారు. ప్రత్తిపాడు…

ఇద్దరు దాటితే… ఉద్యోగం ఔట్

ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలుంటే ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులు ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలున్నవారు ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులని రాజస్థాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. దానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ను కొట్టివేసింది. ‘కుటుంబ నియంత్రణను ప్రోత్సహించడమే ప్రభుత్వ…

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ కామెంట్స్

అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం జెడి లక్ష్మీనారాయణ, చలసాని శ్రీనివాసరావు,ఏఐఎస్ఎఫ్, ఎఐవైఎఫ్,నాయకులను అరెస్టు చేయడం సరైంది కాదు. అరెస్టు చేయవలసిన అవసరం ఏమి వచ్చింది ప్రత్యేక హోదా విభజన హామీల సాధన కొరకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి…

పెరిగిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర

19 కేజీల వాణిజ్య గ్యాస్ సిలిండర్‌ ధర రూ.25 మేర పెంపు మార్చి 1న ధరలను సవరించిన చమురు కంపెనీలు విమాన ఇంధన ధరలు కూడా పెంపు గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరలు యథాతథం వాణిజ్య కార్యకలాపాల కోసం కమర్షియల్…

ఏపీకి 3 టీఎంసీల నీటి విడుదలకు కేఆర్ఎంబీ అనుమతి

నీటి విడుదలకు ఉత్తర్వులు జారీచేసిన కేఆర్‌ఎంబీ సాగర్‌ కుడికాలువ హెడ్‌రెగ్యులేటర్‌ ద్వారా నేడు నీటి విడుదల

వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక కింద 65.92లక్షల మంది

వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక కింద 65.92లక్షల మంది సామాజిక పింఛను లబ్ధిదారులకు నేటి ఉదయంనుంచి పింఛన్ల పంపిణీ కొనసాగుతోంది. ఈ నెల నుంచి సీఆర్‌డీఏ పరిధిలో ఉన్న భూమి లేని నిరుపేదల పెన్షన్‌ను రూ.2,500 నుంచి రూ.5,000లకు పెంచినట్లు రాష్ట్ర ఉప…

మార్చి 6 నుంచి సరికొత్త కార్యక్రమంతో ప్రజల్లోకి చంద్రబాబు

ప్రజాగళం’ పేరుతో చంద్రబాబు కొత్త కార్యక్రమం. మార్చి 6 నుంచి వరుసగా 5 రోజులపాటు ‘ప్రజాగళం’ కార్యక్రమం. మొదటిరోజు ఉదయం నంద్యాల, మధ్యాహ్నం మైదుకూరులో ‘ప్రజాగళం’. మార్చి 4న రాప్తాడు సభతో ముగియనున్న చంద్రబాబు. రా కదలిరా సభలు. తదుపరి ‘ప్రజాగళం’…

కృష్ణా నది బ్రిడ్జి పై వాహనాల రాకపోకలు షురూ..

మక్తల్ నియోజకవర్గం లోని రాష్ట్ర సరిహద్దుల్లో కృష్ణ నదిపై ఉన్న రోడ్డు బ్రిడ్జి జాతీయ రహదారి 167 పై మార్చి 2వ తెల్లవారుజామున 4 గంటల నుంచి వాహనాల రాకపోకలు కొనసాగుతాయని రాయచూర్, మక్తల్ పోలీసులు తెలిపారు.కృష్ణా నదిపై ఉన్న రోడ్డు…

వైసీపీలో చేరనున్నకడప జిల్లా పులివెందులకు చెందిన టీడీపీ నేత

వైసీపీలో చేరనున్నకడప జిల్లా పులివెందులకు చెందిన టీడీపీ నేత సతీష్ రెడ్డి. సీఎం జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరనున్న సతీష్ రెడ్డి. మాజీ ఎమ్మెల్సీగా,శాసనమండలి డిప్యూటీ చైర్మన్ గా పని చేసిన సతీష్ రెడ్డి. మధ్యాహ్నం 3గంటలకు క్యాంపు…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE