మెట్రో రెండో దశ పనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్రెడ్డి
ఈ నెల 8న మెట్రో రెండో దశ పనులకు శంకుస్థాపన ఎంజీబీఎస్- ఫలక్నుమా మార్గానికి శంకుస్థాపన చేయనున్న సీఎం
ఈ నెల 8న మెట్రో రెండో దశ పనులకు శంకుస్థాపన ఎంజీబీఎస్- ఫలక్నుమా మార్గానికి శంకుస్థాపన చేయనున్న సీఎం
గుంటూరు జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రతి నిర్వహించే స్పందన కార్యక్రమంను జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపిఎస్ నిర్వహించారు గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపిఎస్ మాట్లాడుతూ స్పందన కార్యక్రమంలో వచ్చిన పిర్యాదులలో మహిళలు,వయె వృద్దులు పిర్యాదులకు సంబంధించి అధిక…
డీఎస్సీ నోటిఫికేషన్ పై హైకోర్టు స్టే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ పై హైకోర్టులో విచారణ హై కోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ ఘన్నమనేని రామకృష్ణ ప్రసాద్ ధర్మాసనం ముందు విచారణ టెట్ మరియు డీఎస్సీ కి మధ్య…
జిల్లా రవాణా శాఖ అధికారి వచ్చిన సమాచారం ఆధారంగా విచారణ చేపట్టాం. నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీకి అనుబంధంగా ఇన్స్ పైరా అనే సంస్థ ఉంది ఈ సంస్థకు పునీత్ డైరెక్టర్ గా ఉన్నారు… నారాయణ సంస్థ కు కూడా ఆయనే డైరెక్టర్…
ముంబయి: ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్కు (IIFL finance) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) షాకిచ్చింది. తక్షణమే బంగారంపై రుణాల జారీని నిలిపివేయాలని ఆదేశించింది. గోల్డ్ లోన్ విభాగంలో కొన్ని లోపాలను గుర్తించిన మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రుణ పోర్ట్ఫోలియోపైనా,…
ప.గో.జిల్లాలో అర్హత కలిగిన ప్రతి ఒక్క జర్నలిస్టుకు అక్రిడేషన్ ఇప్పించవలసిందిగా వచ్చే సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా జర్నలిస్టుకు అక్రిడేషన్ కార్డ్స్ లేకపోతే ఇబ్బందులు గురికావాల్సి వస్తుందని కనుక వెంటనే అక్రిడేషన్ మంజూరు చేయవలసిందిగా శ్రీయుత జిల్లా కలెక్టర్ గారిని మర్యాదపూర్యకంగా కలిసి…
ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారంటూ జయప్రదపై కేసులు కోర్టు విచారణకు హాజరుకాని జయప్రద అరెస్ట్ చేయాలంటూ పోలీసులను ఆదేశించిన కోర్టు
ఇండియన్ బ్యాంకు నుంచి విరివిగా రుణాలు ఇప్పించగలరు – ఎంపీ వల్లభనేని బాలశౌరి చెన్నైలో ఇండియన్ బ్యాంకు ఎండీ మరియు సీఈవో శాంతి లాల్ జైన్ను కలిసిన ఎంపీ బాలశౌరి మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో పేద వర్గాలకు రుణాలు అందజేయాలని కోరిన…
ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి మధ్యాహ్నం రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఆదిలాబాద్ పర్యటన ముగించుకొని హైదరాబాద్ కు చేరుకున్న సీఎం నేరుగా ఫిల్మ్ సిటీకి వెళ్లారు. గంటకుపైగా రామోజీతో వివిధ అంశాలను చర్చించారు. కొత్త ప్రభుత్వం…
నెల్లూరు జిల్లా కోవూరు మండలం కోవూరు పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి సూచనలతో శివాలయంలో ఆ మల్లికార్జునుడికి, పల్లకి సేవ అంగరంగ వైభవంగా జరిగింది, చైర్మన్ బండ్ల సురేష్ ఆధ్వర్యంలో పూల అలంకరణలతో, అశేష జన వాహని మధ్య మేళ తాళాలతో, మంగళ వాయిద్యాలతో…