శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి ఆలయ ప్రధమ వార్షికోత్సవం

కూకట్పల్లి గ్రామంలోని పోచమ్మ తల్లి ఆలయం ప్రధమ వార్షికోత్సవం సందర్బంగా కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్ , నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గొట్టిముక్కల వెంకటేశ్వర రావు GVR అన్న హాజరై ప్రత్యేకపూజలు నిర్వహించి, పోచమ్మ తల్లి…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో నారీ శక్తివందన్ కార్యక్రమం..

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో నారీ శక్తివందన్ కార్యక్రమం..*ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ *. సాక్షిత : బిజెపి రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లోని స్థానిక ఐడిపిఎల్ చౌరస్తా లోని జై కన్వెన్షన్ లో బిజెపి…

విజన్‌ విశాఖ’ పేరుతో వైజాగ్‌లో ఏర్పాటు చేసిన ఏపీ డెవలప్‌మెంట్‌ సదస్సు

‘విజన్‌ విశాఖ’ పేరుతో వైజాగ్‌లో ఏర్పాటు చేసిన ఏపీ డెవలప్‌మెంట్‌ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి .. మరియు ఈ సమావేశంలో పాల్గొన్న విశాఖ జిల్లా ఇంఛార్జి మంత్రి శ్రీమతి విడదల రజిని ,మరియు ఇతర మంత్రులు,ఉన్నతాధికారులు..!!

నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

నంద్యాల జిల్లాలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల దగ్గర ఘటన చోటు చేసుకుంది. మృతులు హైదరాబాద్ కు చెందిన వారిగా పోలీసులు…

BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పిలుపు

BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు LRS పేరుతో ప్రజల నుంచి వేల కోట్ల రూపాయలను దోచుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ, ఎలాంటి చార్జీలు లేకుండా ప్లాట్ల క్రమభద్దీకరణ చేయాలని డిమాండ్ చేస్తూ )…

ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఒక ఉద్యోగం సాధించడమే కష్టం.

మహేశ్వరం : ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఒక ఉద్యోగం సాధించడమే కష్టం. అలాంటిది మూడు ఉద్యోగాలు సాధించి గిరిజన మహిళ సత్తా చాటింది.. మహేశ్వరంలోని కావాలోనిభాయి తండా(కేబీతండా)కు చెందిన నేనావత్‌ స్వాతి.. నిరుపేద కుటుంబానికి చెందిన ఈమె.. గురుకుల విద్యాలయ ఉద్యోగ…

మంత్రి ఆదిమూలపు సురేశ్ కాన్వాయ్‌‌లో అపశృతి

ఎస్కార్ట్‌ వాహనం ఆటోని ఢీకొనడంతో ఒకరు మృత్యువాత ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలో ఘటన మంత్రి విజయవాడ నుంచి మార్కాపురం వెళ్తున్న సమయంలో ప్రమాదం ఆంధ్రప్రదేశ్ మంత్రి, వైసీపీ కీలక నేత ఆదిమూలపు సురేశ్ కాన్వాయ్‌లో అపశృతి చోటుచేసుకుంది. ప్రకాశం జిల్లా…

తెలంగాణకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ బృందం.

మరికొద్దిసేపట్లో హైదరాబాద్ కు చేరుకోనున్న బృందం. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ లను సందర్శించనున్న చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల బృందం. హైడ్రాలజీ, డ్రాయింగ్ రిపోర్ట్ లతో పాటు, టెక్నికల్ డేటాను విశ్లేషించనున్న అధికారులు. బ్యారేజ్ ల భవితవ్యంపై పూర్తి…

సేవలను ‘రైతునేస్తం’ పేరిట సీఎం రేవంత్‌రెడ్డి,

హైదరాబాద్‌: రాష్ట్రంలోని రైతు వేదికల్లో దృశ్యశ్రవణ (వీడియో కాన్ఫరెన్సింగ్‌) సేవలను ‘రైతునేస్తం’ పేరిట సీఎం రేవంత్‌రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సచివాలయం నుంచి ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2601 రైతు వేదికలు ఉండగా ‘రియల్‌ టైమ్‌ సొల్యూషన్‌ త్రూ డిజిటల్‌ ప్లాట్‌ఫాం’…

అండ‌ర్‌వాట‌ర్ మెట్రో ప్రారంభించిన మోదీ.. విద్యార్థులతో కలిసి తొలి రైడ్‌

పశ్చిమబెంగాల్‌ రాష్ట్రం కోల్‌కతా లో నిర్మించిన దేశంలో మొదటి నదీగర్భ మెట్రో మార్గాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీప్రారంభించారు. హౌరా మైదాన్‌-ఎస్‌ప్లనేడ్ మెట్రో సెక్షన్ వెళ్లే మార్గంలో ఉన్న న‌ది కింద ఈ ట‌న్నెల్ నిర్మించారు. కొత్త మెట్రో రూట్‌తో కోల్‌క‌తాలో…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE