మగతనం అంటే ఎలక్షన్లో గెలవడం కాదు?

ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి:మాజీ మంత్రి కేటీఆర్* క‌రీంన‌గ‌ర్ జిల్లా:బీఆర్ఎస్ నాయ‌క‌త్వంపై వ్యాఖ్య‌లు చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసి డెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. మ‌గ‌త‌నం అంటే ఎల‌క్ష‌న్లు గెల‌వ‌డం కాదు.. ఇచ్చిన మాట నిల‌బెట్టుకోవ‌డం అని కేటీఆర్…

అసెంబ్లీ ఎన్నికలకు మించి పని చేయాలి: స్పీకర్ ప్రసాద్ కుమార్

శంకర్‌పల్లి: అసెంబ్లీ ఎన్నికలకు మించి పనిచేయాలని అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ అన్నారు. శంకర్‌పల్లి మండల మున్సిపల్ కు చెందిన నాయకులు స్పీకర్ ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. స్పీకర్ మాట్లాడుతూ దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించే పరిస్థితులు…

అడిషనల్ డీసీపీ లా&ఆర్డర్ గా భాధ్యతలు స్వీకరించిన జి. ప్రసాద్ రావు

అడిషనల్ డీసీపీ లా&ఆర్డర్ గా భాధ్యతలు స్వీకరించిన జి. ప్రసాద్ రావు పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుఛ్చం అందజేశారు. ఇటీవల ప్రభుత్వం జారీ బదిలీల నేపథ్యంలో రచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని…

కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలకు చెంపపెట్టు

గతంలో కేసీఆర్ ప్రభుత్వం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్, మరియు కుర్రా సత్యనారాయణ ని నియమించడంతో గవర్నర్ తిరస్కరించి పెండింగ్ లో ఉంచడం జరిగింది.. వారి స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన కోదండరాం , మీర్ అమీర్ అలీఖాన్, అభ్యర్థులను…

సంగారెడ్డిలో ప్రెస్‌మీట్ నిర్వహించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు

సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు వేదికగా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం మహబూబ్‌నగర్ వెనుకబాటుతనానికి కారణం నాటి టీడీపీ, కాంగ్రెస్ పాలన రేవంత్ తిట్టాల్సి వస్తే తన గురువు చంద్రబాబును తిట్టాలి.. కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలను నిందించాలె చంద్రబాబు పాపాలు,…

మొట్టమొదటిసారి తెలుగులో కోర్టు తీర్పు

నాగర్ కర్నూల్:- నాగర్ కర్నూల్ జిల్లాలోని స్పెషల్ మొబైల్ కోర్టు పరిధిలో మొట్టమొదటిసారి కోర్టు తీర్పులను తెలుగులో వెలువరించారు. ప్రజలకు అనుకూలంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా కోర్టు తీర్పులను వెలువరించాలన్న ఉద్దేశంతో… గురువారం నాగర్ కర్నూల్ స్పెషల్ మొబైల్ కోర్టు…

ప్రసాద్ స్కీం భవనాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి : కలెక్టర్

అలంపూర్ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర దేవాలయం లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రసాద్ స్కీం భవనాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ బి.ఎం సంతోష్ అన్నారు.గురువారం భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శ్రీనగర్ నుంచి వర్చువల్ గా ‘స్వదేశీ…

రాజీవ్ రహదారిలో పరేడ్ గ్రౌండ్ వద్ద నుండి తూముకుంట వరకు నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్ శంకుస్థాపన

రాజీవ్ రహదారిలో పరేడ్ గ్రౌండ్ వద్ద నుండి తూముకుంట వరకు నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్ శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి మరియు ముఖ్య నాయకులతో పాల్గొన్న టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుత్బుల్లాపూర్…

నిజాంపేట్ ఎస్ఆర్ డిజి స్కూల్లో సైన్స్ ఫెర్ ప్రారంభించి డిప్యూటీ మేయర్,కార్పొరేటర్

నిజాంపేట్ ఎస్ఆర్ డిజి స్కూల్లో సైన్స్ ఫెర్ ప్రారంభించి డిప్యూటీ మేయర్,కార్పొరేటర్ నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నిజాంపేట్ ఎస్ఆర్ డిజి స్కూల్ లో విద్యార్థినీ విద్యార్థులచే ఏర్పాటు చేయించిన సైన్స్ ఫెర్ కార్యక్రమాన్ని డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, కార్పొరేటర్…

సమ్మక్క సారలమ్మ వనదేవతల మహాజాతరలో భక్తులు సమర్పించిన కానుకల లెక్కింపు

వరంగల్‌ : ఇటీవల ముగిసిన మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతల మహాజాతరలో భక్తులు సమర్పించిన కానుకల లెక్కింపు ప్రక్రియ బుధవారం పూర్తయింది. జాతరలో ఏర్పాటు చేసిన 540 హుండీలను హనుమకొండలోని తితిదే కల్యాణ మండపానికి తరలించి అందులో భక్తులు వేసిన కానుకలను…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE