మొట్టమొదటిసారి తెలుగులో కోర్టు తీర్పు

Spread the love

నాగర్ కర్నూల్:- నాగర్ కర్నూల్ జిల్లాలోని స్పెషల్ మొబైల్ కోర్టు పరిధిలో మొట్టమొదటిసారి కోర్టు తీర్పులను తెలుగులో వెలువరించారు. ప్రజలకు అనుకూలంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా కోర్టు తీర్పులను వెలువరించాలన్న ఉద్దేశంతో… గురువారం నాగర్ కర్నూల్ స్పెషల్ మొబైల్ కోర్టు మెజిస్ట్రేట్ మమతా రెడ్డితో కూడిన న్యాయస్థానం తెలకపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో సాక్షాధారాలు బలంగా లేని కారణంగా కేసును కొట్టివేస్తూ తెలుగులో తీర్పును వెలువరించింది.

Related Posts

You cannot copy content of this page