మృతుని కుటుంబానికి 2000 బ్యాచ్ కానిస్టేబుళ్ల ఆర్థిక సహాయం

2000 బ్యాచ్ కి చెందిన భూక్య లోక్‌చంద్ ఈ ఏడాది ఫిబ్రవరి 4 న అనారోగ్యంతో మరణించాడు. తోటి బ్యాచ్‌ కానిస్టేబుళ్లు మరియు పోలీస్ అధికారులు మృతిచెందిన కానిస్టేబుల్ కుటుంబానికి అండగా నిలబడి తమవంతు సహాయంగా 2,27,000 రూపాయల చెక్ ను…

ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో మంత్రి పొంగులేటి పర్యటన

తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఈనెల 13,14వ తేదీల్లో ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.…

రమజాన్ మాసం వరాల వసంతం అబ్దుల్ మలిక్

పవిత్ర రమజాన్ అత్యంత శుభప్రదమైన మాసం శుభాల సిరులు వర్షంచే వరాల వసంతం. ఈ మాసంలోనే పవిత్ర అంతిము దివ్య ఖుర్ఆన్ అవతరించింది. ఇది సమస్త మానవాళికి మార్గదర్శిని. ఈ మాసంలోనే రోజా వ్రతం విధిగా నిర్ణయించబడింది. వేయి మాసాల కన్నా…

గీటురాయి వారపత్రిక ముద్రించిన రమజాన్ ప్రత్యేక సంచిక ఆవిష్కరణ

రమజాన్ ఉపవాసాల పరమార్ధమేమిటి? సహెరీ, ఇఫ్తార్ శుభాల సంగతులు, రమజాన్ మనలో ఎలాంటి మార్పు కోరుతుంది తదితర విశేషాల సమాహారంతో గీటురాయి వారపత్రిక ముద్రించిన రమజాన్ ప్రత్యక సంచికను జమాఅతె ఇస్లామీ హింద్ తెలంగాణ లీగల్ అఫైర్స్ కార్యదర్శి ముహమ్మద్ ఇల్యాస్,…

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు…

ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు కాలనీలు, బస్తీలకు చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ కుటుంబ సభ్యులు, ప్రజలు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరించాలని కోరగా సానుకూలంగా స్పందించారు.…

తీవ్ర జ్వరంతో బాధపడుతున్న కేటీఆర్

కరీంనగర్ సభకు హాజరు కాలేకపోతున్నట్లు తెలిపిన కేటీఆర్. గత రెండు రోజులుగా ఇంటి వద్దనే డాక్టర్ పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్న కేటీఆర్. ఒకటి రెండు రోజుల్లో పూర్తిగా నయం అయ్యే అవకాశం ఉందని తెలిపిన డాక్టర్లు.

పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం

పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో భాగంగా మహబూబాబాద్ ఎంపీ క్యాంప్ కార్యాలయంలోమహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్నభారసజిల్లాఅధ్యక్షులుమహబూబాబాద్పార్లమెంట్సభ్యులుకవిత_మాలోత్ ఈ సందర్భంగా #కవితమ్మ మాట్లాడుతూ…. పిలవగానే ఇంత పెద్ద ఎత్తున సమావేశానికి హాజరైన ప్రతి ఒక్కరికి పెరు పెరు…

వేద పండితులు మధ్య ఘనంగా జ్ఞానసరస్వతి దేవి విగ్రహ ప్రతిష్ట

కోవూరు రామనాథమ్మ జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాల నందు పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో యువజన విభాగ అధ్యక్షులు నల్లపరెడ్డి రజత్ రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి రూ3.95 లక్షలతో నూతనంగా నిర్మించిన జ్ఞాన సరస్వతి దేవి విగ్రహ ప్రతిష్ట ను…

ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభం.

మహిళల పేరు మీదే ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. పేదవారితో కేసీఆర్‌ ఆటలాడుకున్నారు. 2014, 2018, 2023లో కూడా ఖమ్మం జిల్లాలో కేసీఆర్‌ పార్టీకి వచ్చింది ఒక సీటే. పేదల ఆత్మగౌరవం ఇందిరమ్మ ఇళ్లు. -సీఎం రేవంత్‌ రెడ్డి https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app…

అభ్యర్థుల ఎంపికపై కసరత్తు

చంద్రబాబు నివాసంలో మూడు పార్టీల నేతల భేటీ తెలుగుదేశం, జనసేన, బీజేపీ మధ్య పొత్తు ఖరారవ్వడంతో సీట్ల సర్దుబాటుపై మూడు పార్టీలు తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. ఎవరెక్కడ పోటీ చేయాలన్న దానిపై నేడు మూడు పార్టీల నేతలు చర్చిస్తున్నారు. హైదరాబాద్ నుంచి…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE