చిత్తశుద్ధితో ఇస్తేనే.. నిజమైన జకాత్

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత రంజాన్ పవిత్ర దినాలలో ముస్లిమ్ సోదరులకు జకాత్ ఇచ్చే సంప్రదాయం ఉంది. తమ ఆదాయంలో కనీసం 2.5 శాతం జకాత్ రూపంలో నిరుపేదలకు సాయం అందించాలని ప్రవక్త ఉద్భోధ. నమాజ్, జకాత్ ఇస్లామ్ మూల…

చలి వేంద్రo ను ప్రారంభించిన పీసీసీ సభ్యులు మహమ్మద్ జావేద్

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత వేసవి కాలం దృష్ట్యా ప్రజల దాహర్తిని తీర్చేందుకు తారకరామ ఆటో నగర్ ఆధ్వర్యంలో ఖమ్మం ఎఫ్సీఐ రోడ్ వద్ద నూతనం గా ఏర్పాటు చేసిన చలివే వెంద్రాన్ని ఖమ్మం నగర అధ్యక్షుడు పీసీసీ సభ్యులు…

నూతన వధూవరులకు దయాకర్ రెడ్డి ఆశీర్వాదం

ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల్లో జరిగిన పలు శుభకార్యక్రమాలకు మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి హాజరయ్యారు. ఖమ్మం సారథినగర్ లోని గుర్రం జగన్మోహన్ రావు ఫంక్షన్ హాల్లో జరిగిన పిల్లి వెంకటేశ్వర్లు కుమార్తె వివాహానికి, వాసవి…

రాజకీయ ఒత్తిళ్లతో న్యాయవ్యవస్థకు ముప్పు.. సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ

దిల్లీ: దేశంలో న్యాయవ్యవస్థ సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని పలువురు న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా రాజకీయ నేతలకు సంబంధించిన కేసుల్లో కోర్టు తీర్పులను ప్రభావితం చేసేందుకు కొన్ని స్వార్థమూకలు ఒత్తిడి వ్యూహాలను అమలు చేస్తున్నాయని ఆరోపించారు.. ఈ మేరకు…

సర్వేపల్లి వైకాపాలోకి ఒకేరోజు వరుసగా చేరికలు”

సాక్షిత శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా*“సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మండలం, ఇందిరమ్మ కాలనీ నుండి మంత్రి కాకాణి సమక్షంలో తెలుగుదేశం పార్టీని వీడి గున్నయ్య, శ్రావణ్, బీసీ కాలనీ నుండి సాయి, యం.ఆర్.వో కాలనీ నుండి సునీల్, నాగరాజు, సుధీర్,…

శ్రీ ఆంజనేయ స్వామి శిఖర,శ్రీ మహాలక్ష్మి విగ్రహ యంత్ర ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి బజరంగ్ హిల్స్(వెన్నెలగడ్డ) లో గోవర్ధన ప్రవీణ్ కుమార్ ఆచార్యుల వారి ఆధ్వర్యంలో శ్రీ భక్త కార్య సిద్ది హనుమాన్ దేవస్థానం లో ఆంజనేయ స్వామి శిఖర, శ్రీ మహాలక్ష్మి విగ్రహ యంత్ర ప్రతిష్ట…

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు…

ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ కుటుంబ సభ్యులు, ప్రజలు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరించాలని కోరగా సానుకూలంగా స్పందించారు. అలాగే…

సరోవర స్ట్రీట్ హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన నిజాంపేట్ డిప్యూటీ మేయర్

సరోవర స్ట్రీట్ హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన నిజాంపేట్ డిప్యూటీ మేయర్, ఎంఎంసీ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్లు, యువ నాయకురాలు సాక్షిత : నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బాచుపల్లి లో యజమానుల మురళి కృష్ణ, కిషోర్ ల…

శ్రీ పసుపతి నాథ ఆలయ యంత్ర,విగ్రహ, ద్వజ, శిఖర ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 127 రంగారెడ్డి నగర్ డివిజన్ పరిధి ఎ.పి.ఎచ్.బి కాలనీ లో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి అష్టమ వార్షికోత్సవ సహిత శ్రీ పసుపతినాథ ఆలయ యంత్ర, విగ్రహ, ధ్వజ, శిఖర ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం లో ఆలయ కమిటీ…

శంకర్‌పల్లి మండల బిజెపి యువ మోర్చా అధ్యక్షుడిగా హర్ష నాయక్

శంకర్‌పల్లి మండల బిజెపి యువమోర్చా అధ్యక్షుడిగా మోకిల తండాకు చెందిన హర్ష నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల పార్టీ అధ్యక్షుడు రాములు గౌడ్ చేతుల మీదుగా హర్ష నియామక పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా హర్ష మాట్లాడుతూ యువత అభివృద్ధి కోసం…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE